Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. మనమిద్దరం మన రాజీనామా లేఖలని మేధావులకి ఇద్దామన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖని స్పీకర్ కి ఇస్తా అన్నారు. నువ్వు చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా..నీకు దమ్ముంటే రా..! అని మరో సవాల్ విసిరారు. కొడంగల్ లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా అన్నారు.
Read also: IPL 2024: సొంత ఆటగాడినే హేళన చేస్తారా.. ఇకనైనా ఆపండి! అక్రమ్ ఫైర్
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
సిద్దిపేట బీజేపీ మీటింగ్ లో టెంట్ లు వేసి, కూలర్లు వేసి, వాటర్ బాటిళ్లు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లో మీటింగ్ పెడితే ఎండ కూడా భయపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కేసీఆర్ ఏం చేశాడు అని మాట్లాడుతున్నారని అన్నారు. ఏం చేసిండు బిడ్డా లిల్లిపుట్… నువ్వు మెదక్ వచ్చావు అంటే అది కేసీఆర్ వల్లనే అన్నారు. కేసీఆర్ మెదక్ ని జిల్లా చేస్తేనే నువ్ మెదక్ వచ్చావు… లేకపోతే సంగారెడ్డి లో నామినేషన్ వేసేవాడివి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు.. సరిగా రాసిస్తలేరన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ మానం తీసుకుంటున్నాడని తెలిపారు. నీ పరువు పోతే పోయింది.. కానీ సీఎం పదవి విలువ తగ్గిస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో శివసేన రెడ్డి
బాండ్ పేపర్ కి వాల్యూ ఉండేది.. కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత దాని వాల్యూ కూడా పోయిందన్నారు. ఇప్పుడు ఎక్కడపోతే అక్కడ దేవుళ్ళకు దండం పెడుతున్నారని తెలిపారు. నా ఎత్తు గురించి మాట్లాడే ధ్యాస రేవంత్ కి ఉంది కానీ రైతుల వడ్లు అమ్ముడుపోతలేవు అది చూడు అన్నారు. బీజేపీ అభ్యర్థిరఘునందన్ రావు మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దుకినట్టే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఏదేదో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది కానీ పేదల గురించి పట్టించుకోదన్నారు. బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు మలుపు అన్నారు.
CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!