Harish Rao: రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. మనమిద్దరం మన రాజీనామా లేఖలని మేధావులకి ఇద్దామన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖని స్పీకర్ కి ఇస్తా అన్నారు. నువ్వు చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా..నీకు దమ్ముంటే రా..! అని మరో సవాల్ విసిరారు. కొడంగల్ లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా అన్నారు.
Read also: IPL 2024: సొంత ఆటగాడినే హేళన చేస్తారా.. ఇకనైనా ఆపండి! అక్రమ్ ఫైర్
Also Read
- Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
సిద్దిపేట బీజేపీ మీటింగ్ లో టెంట్ లు వేసి, కూలర్లు వేసి, వాటర్ బాటిళ్లు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లో మీటింగ్ పెడితే ఎండ కూడా భయపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి కేసీఆర్ ఏం చేశాడు అని మాట్లాడుతున్నారని అన్నారు. ఏం చేసిండు బిడ్డా లిల్లిపుట్… నువ్వు మెదక్ వచ్చావు అంటే అది కేసీఆర్ వల్లనే అన్నారు. కేసీఆర్ మెదక్ ని జిల్లా చేస్తేనే నువ్ మెదక్ వచ్చావు… లేకపోతే సంగారెడ్డి లో నామినేషన్ వేసేవాడివి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు.. సరిగా రాసిస్తలేరన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇజ్జత్ మానం తీసుకుంటున్నాడని తెలిపారు. నీ పరువు పోతే పోయింది.. కానీ సీఎం పదవి విలువ తగ్గిస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో శివసేన రెడ్డి
బాండ్ పేపర్ కి వాల్యూ ఉండేది.. కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత దాని వాల్యూ కూడా పోయిందన్నారు. ఇప్పుడు ఎక్కడపోతే అక్కడ దేవుళ్ళకు దండం పెడుతున్నారని తెలిపారు. నా ఎత్తు గురించి మాట్లాడే ధ్యాస రేవంత్ కి ఉంది కానీ రైతుల వడ్లు అమ్ముడుపోతలేవు అది చూడు అన్నారు. బీజేపీ అభ్యర్థిరఘునందన్ రావు మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దుకినట్టే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో ఏదేదో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది కానీ పేదల గురించి పట్టించుకోదన్నారు. బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు మలుపు అన్నారు.
CM Revanth Reddy: మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ చార్జీ షీట్.. విడుదల చేసిన సీఎం రేవంత్
తాజావార్తలు
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?