Etela Rajender: ప్రజలను మోసం చేయడంలో.. కేసీఆర్ నంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Fires On CM KCR In Sangareddy Pressmeet: తెలంగాణ సీఎం కేసీఆర్పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా నిప్పులు చెరిగారు. సంగారెడ్డిలోని జహీరాబాద్లో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రజాస్వామ్యన్నీ ఖూనీ చేసి రాచరిక వ్యవస్థ నడుపుతున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలను ఎన్నడు కలవని ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరేనని పేర్కొన్నారు. ఒక మంత్రికి కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోనివ్వరని అన్నారు. ఆబ్కారీ శాఖ ఆదాయాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమాంతంగా పెంచారన్నారు. అప్పుల్లో, తాగుబోతుల్లో.. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా.. వచ్చే ఎన్నికల్లో బిజెపినే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
YouTube channels Ban: భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు..యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
అంతకుముందు కూడా.. కేసీఆర్ నేతలను కొనొచ్చేమోకానీ, ప్రజలను కొనలేరని ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్కు అహంకారం పెరిగిందని, ప్రజలంటే లెక్కలేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం మాదిరిగానే తూర్పు ఎమ్మెల్యే కూడా నేనే రాజు అనేలా వ్యవహరిస్తున్నారని.. పోలీసులతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, ఇప్పుడే బీఆర్ఎస్ పేరుతో దేశం మీద పడ్డారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోరాట పురిటిగడ్డ అయిన ఓరుగల్లు, కరీంనగర్ నుంచే అత్యధిక సీట్లలో గెలిచి.. కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కుటుంబ పాలన, నియంతృత్వ పాలనకు బీజేపీకి వ్యతిరేకమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
CM KCR: కుల-మతపిచ్చితో విద్వెషాలు రెచ్చగొడితే.. రాష్ట్రం తాలిబన్ల మాదిరి మారుతుంది
తాజావార్తలు
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!