పంటకొనే ధ్యాసే ప్రభుత్వానికి లేదు: దాసోజు శ్రవణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని ఆయన అన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కొనమని చెబుతున్న టీఆర్ఎస్ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు శ్రవణ్.. నారాయణపేట కలెక్టర్ కార్యాలయం బ్రిటిష్ రాజ్యంలో ఉన్నట్టు ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు తప్ప అధికారులు కన్పించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పంటను కొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
Also Read
- Tags
- congress
- Dasoju Shravan
- Farmers
- kcr
- TRS
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!