D.Raja: సీపీఐ, సీపీఎం కలయిక నాంది ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D.Raja: సీపీఐ, సీపీఎం కలయిక నాంది ప్రస్తావన అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చంద్ర రాజేశ్వర్ రావు వర్ధంతి రోజని గుర్తు చేశారు. అనేక సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారన్నారు. 1980 లో కలకత్తా మహా సభ జరిగితే రాజేశ్వర్ రావు కమ్యూనిస్టుల పునరేకీకరణ ఒకే మార్గం అని చెప్పారన్నారు. 1992 హైదరాబాద్ లో జరిగిన మహాసభ లో రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు ఉండాలని సూచించారని తెలిపారు. గత సంవత్సరం విజయవాడ లో ఉద్యమ పునరేకీకరణ జరిగలని మహాసభ లో ప్రతిపాదించింది నేడు జరిగిందని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఎలా ఎదుర్కోవాలి అనేది కమ్యూనిస్టుల ముందు ఉన్న పెద్ద సవాల్ అని తెలిపారు.
Read also: IPL2023 : సన్ రైజర్స్ లోకి ఇంపాక్ట్ ప్లేయర్ గా ధరణి.. ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిన దసరా టీమ్..
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
కమ్యునిజం అనేది అత్యంత ప్రమాదకరమైనది అని మోడీ చెబుతున్నారని తెలిపారు. మేము చెబుతున్నాం కమ్యునిజం ముఖ్యం ప్రమాదమే కానీ అది మోడీ, బీజేపీ లకు ప్రమాదమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం గా తీసుకురావాలని వాళ్ళు కుట్ర జరుగుతుందని తెలిపారు. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పని చేస్తే అందుకు బీజేపీ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది అందుకు మనం ఊరుకుంటామన్నారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తే అదానీ, మోడీ సంబంధం బయటికి వస్తుంది కనుక వేయడం లేదని తెలిపారు. రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్ర అధికారాలు వేరుగా ఉంటాయన్నారు. కానీ తెలంగాణ,తమిళనాడు, కేరళ లో గవర్నర్ ను ఒక సాధనగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఒకే భాష, ఒకే దేశం ఒకే పార్టీగా మారాలని మోడీ చూస్తున్నాడని మండిపడ్డారు. ఈ దేశాన్ని, రాజ్యాంగన్ని కాపాడుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నీ ఒడించడానే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. అన్ని సెక్యులర్, ప్రోగ్రెసివ్ పార్టీలు ఒక్క తాటి మీదకు రావాలన్నారు. బీజేపీ ని ఓడించాలి.. దేశం కోసం, కార్మికుల రక్షణ కోసం ఒక్కటై ముందుకు సాగుదామన్నారు.
Tammineni: ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండా… గోల్కొండ కోట కింద బొంద పెడతాం
తాజావార్తలు
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!