కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది.. దేశవ్యాప్తంగా కొత్త కేసులు భారీ స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి.. అన్ని రాష్ట్రాల్లోనూ థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. అయితే, వైరస్ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం ఆందోళనకు గురిచేసే అంశం.. ఎందుకంటే.. వీరి నుంచి మరికొందరికి ఈ మహమ్మారి సోకుతూ పోతోంది.. 60 శాతం మంది అసింప్టమాటిక్గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్న మాట.. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు కలిగిన వారు హోం ఐసోలేషన్లోనే ఉండాలని ఐసీఎంఆర్ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.. ఈ లెక్కన కరోనా పాజిటివ్ వస్తున్నవారిలో 90 శాతం మంది హోం ఐసోలేషన్లోనే ఉంటున్నారన్న మాట.. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు సన్ షైన్ హాస్పిటల్స్ సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురువారెడ్డి… మహమ్మారి సోకితే ఉండే లక్షణాలు.. దాని బారినపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సినవి, చేయకూడనవి.. ఇలా అనేక అంశాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
కరోనా సోకితే వుండే లక్షణాలు:
కోవిడ్ సోకితే ఏం చేయాలి..?
ఆస్పత్రికి ఎప్పుడు వెళ్లాలి..?
ఈ సమయంలో అవసరం లేనివి :
కీడు చేసేవి ఇవే జాగ్రత్తగా గమనించండి..
ఒకరికి లక్షణాలు ఉన్నాయంటే అందరికీ సోకినట్టే..
కరోనా ఎవరికి డేంజర్..?