Jeevan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీతో రైతులకు, కూలీలకు రక్షణ కల్పిస్తే.. మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు 12ల క్షల కోట్లు మాఫీ చేసిందని మండిపడ్డారు. దేశంలో బడా వ్యాపారులకు కేంద్రం అండగా నిలుస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గళాన్ని నొక్కవచ్చునేమో కానీ ప్రజల హృదయాల నుంచి తొలగించలేరని అన్నారు. మతరాజకీయాలు చేస్తున్న బీజేపీని తుదముట్టించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు.
Read also: Bhatti vikramarka: బెల్లంపల్లి లో పీజీ కాలేజ్ ఏర్పాటు చేయండి.. భట్టికి విద్యార్థుల వినతి పత్రం
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ఆర్థిక నేరగాళ్ల విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని అన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలుస్తుందని తెలిపారు. బీజేపీ పార్టీపై పోరాటంకు అన్నీ పార్టీల మద్దతు తీసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు విషయంలో అప్రజాస్వామిక చర్యలను కేసీఆర్ ఖండించడంపై స్వాగతిస్తున్నామని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి అర్వింద్ మాట తప్పారని మండిపడ్డారు. చక్కర ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని టిఆర్ ఎస్ మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని, బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అంటూ ఎం.ఎల్.సి. జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..
తాజావార్తలు
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!