Summer Healtcare: నగరంలో పెరుగుతున్న ఉక్కపోత.. మూడ్రోజుల్లో మరింత ఎండలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Healtcare: రాష్ట్రంలో భానుడు భగభగ ఇంకా మూడ్రోజుల్లో మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజూ వారి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రగ ఎక్కవగా ఉంటుందని వెల్లడించింది. ఎండలు పెరుగుతున్న కారణంగా తెలుగు రాష్ర్టాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాదలో దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో ఉక్కపోత పెరుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఈనెల 28 నుంచి మూడ్రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండలు తీవ్రత మరింత పెంగుతుందని హెచ్చరికలు జారీ చేసింది.
Read also: China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్న కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తల తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని తెలిపారు. ఒక వేళ మధ్యాహ్న సమయంలో బయటకు రావల్సి వస్తే.. మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగలని సూచించారు. శరీరానికి డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండలు విపరీతంగా పెరిగాయి. మార్చిలో అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. మార్చినెలలో ఎండ వేడి, ఉక్కపోత ఎక్కవగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 5రోజులు రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు ఎండల నుంచి అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Allu Arjun: ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఐకాన్ స్టార్.. ఎందుకంటే?
తాజావార్తలు
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..