China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇదివరకు ఓసారి భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ డ్రాగన్ దేశం చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సద్దుమనగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలనే చేసి కాస్త నోరు పెంచింది. అయితే దీనిని భారత్ హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్న.. కానీ చైనా ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు జరిగిన సభలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి ఈ విధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకోందని మరోసారి చైనా నోరు పారేసుకుంది.
Also read: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్సీబీ కెప్టెన్
Also Read
- Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
భారతదేశం ఏర్పడిన నుంచి చైనా, భారత్ ల మధ్య సరిహద్దు వివదాలు ఎప్పడికి పరిష్కారం కాలేదు. ఇక అరుణాచల్ భూభాగం గురించి చైనా 1987లో భారత్ అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించుకుందని., అంతకుముందు చైనా పరిపాలన కొనసాగిందని ఆదేశ విదేశాంగ అధికారి లిన్ జియన్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము భారత్ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని.. ఈ విషయంలో చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న మొండి వాదనను వారు కొనసాగిస్తున్నారు.
ఇక తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించిన సేల సొరంగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని చూసి.. చైనా ఉలిక్కిపడినట్లు అయింది. దీంతో మరోసారి చైనా ఆ భూభాగం తమదేనని చెప్పడం మొదలు పెట్టింది. ఇలా చేయడం గడిచిన నెల రోజుల్లో నాలుగోసారి. ఈ అంశం పై భారత్ కూడా గట్టిగానే బదిలిస్తుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు.. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది., తాజాగా మరింత పెంచింది అని తెలుపుతూ.. ఈ విషయం భారత్ హాస్యాస్పదంగానే చూస్తుందని ఇప్పుడు కూడా అలాగే చూస్తుందని భారత విదేశాంగ మంత్రి ఇదివరకే తెలిపారు. తాజాగా జరిగిన యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు భారత విదేశీ శాఖ మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!