China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇదివరకు ఓసారి భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ డ్రాగన్ దేశం చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సద్దుమనగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలనే చేసి కాస్త నోరు పెంచింది. అయితే దీనిని భారత్ హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్న.. కానీ చైనా ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు జరిగిన సభలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి ఈ విధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకోందని మరోసారి చైనా నోరు పారేసుకుంది.
Also read: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్సీబీ కెప్టెన్
Also Read
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
భారతదేశం ఏర్పడిన నుంచి చైనా, భారత్ ల మధ్య సరిహద్దు వివదాలు ఎప్పడికి పరిష్కారం కాలేదు. ఇక అరుణాచల్ భూభాగం గురించి చైనా 1987లో భారత్ అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించుకుందని., అంతకుముందు చైనా పరిపాలన కొనసాగిందని ఆదేశ విదేశాంగ అధికారి లిన్ జియన్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము భారత్ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని.. ఈ విషయంలో చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న మొండి వాదనను వారు కొనసాగిస్తున్నారు.
ఇక తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించిన సేల సొరంగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని చూసి.. చైనా ఉలిక్కిపడినట్లు అయింది. దీంతో మరోసారి చైనా ఆ భూభాగం తమదేనని చెప్పడం మొదలు పెట్టింది. ఇలా చేయడం గడిచిన నెల రోజుల్లో నాలుగోసారి. ఈ అంశం పై భారత్ కూడా గట్టిగానే బదిలిస్తుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు.. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది., తాజాగా మరింత పెంచింది అని తెలుపుతూ.. ఈ విషయం భారత్ హాస్యాస్పదంగానే చూస్తుందని ఇప్పుడు కూడా అలాగే చూస్తుందని భారత విదేశాంగ మంత్రి ఇదివరకే తెలిపారు. తాజాగా జరిగిన యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు భారత విదేశీ శాఖ మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!