BJP Leaders: నేడు రాష్ట్రానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఎవరెవరు అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leaders: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి రెండంకెల సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ రాష్ట్రంలో ప్రచారంలో దూసుకుపోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించారు. పార్టీ అభ్యర్థుల తరపున సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఈరోజు మరోసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
Read also: SRH vs MI: నేడు ముంబైతో సన్రైజర్స్ ఢీ.. 300 స్కోర్పై కన్నేసిన ఎస్ఆర్హెచ్
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఎక్కడ.. ఎప్పుడు..
నేడు పెద్దపల్లి లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా పర్యటించనున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ గోదావరిఖనిలోని జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు భువనగిరి పార్లమెంట్ చౌటుప్పల్ లో సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో బహిరంగ సభల్లో నడ్డా పాల్గొంటారు. ఇక బీజేపీ తమిళ్ నాడు అధ్యక్షులు అన్నామలై రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జమ్మికుంట లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. 3 గంటలకు కల్వకుర్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Read also: PM Modi AP Tour: నేడు ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం.. రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక సాయంత్రం 6 గంటలకు సనత్ నగర్ నుండి పద్మారావు నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇవాళ ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ లో యువ సమ్మేళనంలో హాజరుకానున్నారు. మధ్నాహ్నం 12.30 గంటలకు నర్సంపేట లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 కి మహబూబ్ నగర్ లోని బీజేపీ మేధావులతో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సాయంత్రం రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ ఇంపిరియల్ గార్డెన్ లో ప్రవాసి సమ్మేళనంలో భజన్ లాల్ శర్మ పాల్గొననున్నారు.
Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!