Muralidhar Rao: ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muralidhar Rao: కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు. 1948 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు తక్కువ దేశభక్తి గల పార్టీలు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చాడు… అప్పటి నుండి ఇప్పటి వరకు సెప్టెంబర్ 17ను ఎందుకు జరపలేదని మురళీధర్ రావు ప్రశ్నించారు. కేంద్రం చేస్తామని చెప్పాక.. ఆ క్రెడిట్ బీజేపీకి పోవద్దని జాతీయ ఐక్యత దినం అని సీఎం ప్రకటించారన్నారు. అసదుద్దీన్ ఓవైసీతో పర్మిషన్ తీసుకొని ప్రకటించారని ఆరోపించారు.
YS Sharmila: మరోసారి నిరంజన్రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైర్.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి..!
Also Read
నరరూప రాక్షసుడు ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ అని విమర్శించారు. కేసీఆర్ స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. పాకిస్తాన్ జెండాలు తెలంగాణలో అక్కడక్కడ ఉన్నాయని… బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జెండాలు ఉండవన్నారు. దేశభక్తికి వ్యతిరేకంగా కేసీఆర్ను నడవనివ్వమన్నారు. అసదుద్దీన్ ఒవైసీని భారత్ మాతా కి జై, జై భారత్ మాతా అనే వరకు వదలిపెట్టమన్నారు.
తాజావార్తలు
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!