Muralidhar Rao: ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muralidhar Rao: కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు. 1948 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు తక్కువ దేశభక్తి గల పార్టీలు అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చాడు… అప్పటి నుండి ఇప్పటి వరకు సెప్టెంబర్ 17ను ఎందుకు జరపలేదని మురళీధర్ రావు ప్రశ్నించారు. కేంద్రం చేస్తామని చెప్పాక.. ఆ క్రెడిట్ బీజేపీకి పోవద్దని జాతీయ ఐక్యత దినం అని సీఎం ప్రకటించారన్నారు. అసదుద్దీన్ ఓవైసీతో పర్మిషన్ తీసుకొని ప్రకటించారని ఆరోపించారు.
YS Sharmila: మరోసారి నిరంజన్రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైర్.. ఈయన కన్నీళ్ల నిరంజన్ రెడ్డి..!
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
నరరూప రాక్షసుడు ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ అని విమర్శించారు. కేసీఆర్ స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. పాకిస్తాన్ జెండాలు తెలంగాణలో అక్కడక్కడ ఉన్నాయని… బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జెండాలు ఉండవన్నారు. దేశభక్తికి వ్యతిరేకంగా కేసీఆర్ను నడవనివ్వమన్నారు. అసదుద్దీన్ ఒవైసీని భారత్ మాతా కి జై, జై భారత్ మాతా అనే వరకు వదలిపెట్టమన్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..