K.Laxman: గత ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader Laxman: బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ వచ్చేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన పడిపోయిందని.. కేసీఆర్ పక్కా రాజకీయాలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారిని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ వస్తుందా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? అతను అడిగాడు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కూడా సీఎం కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల నష్టాలను సమీక్షించేందుకు కూడా ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం విచారకరం.
Read also: Terrible incident: తండ్రి కిరాతకం.. కూతురిపై గొడ్డలితో దాడి
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
అంతేకాదు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు కావడం లేదని మండిపడ్డారు. అమ్మకు అన్నం పెట్టేవాడు అమ్మకు బంగారు కంకణాలు చేస్తానన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోని కేసీఆర్ అబ్కీబార్ అని, కిసాన్ ప్రభుత్వం అంటూ దేశ రాజకీయాల్లో చేరిపోతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు అన్ని జిల్లాల్లో నిరుద్యోగ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలను రాజకీయాలకు అతీతంగా ఖండించాలన్నారు. తనను సీఎం కేసీఆర్ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాగా, ఉగ్రవాద కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేయాలని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే ప్రజల నాడిని ఎక్కువగా విశ్వసిస్తామని చెప్పారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం ఉందని లక్ష్మణ్ అన్నారు.
Errabelli Dayakar: జేపీఎస్లను మేము చర్చలకు పిలువలేదు.. ఎర్రబెల్లి క్లారిటీ
తాజావార్తలు
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!