Errabelli Dayakar: జేపీఎస్లను మేము చర్చలకు పిలువలేదు.. ఎర్రబెల్లి క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
We did not invite JPS for talks.. Errabellidayakar Rao gave clarity: ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలిచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా జరుగుతుందని. సమ్మెను వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తాను గానీ, మరెవరూ ప్రభుత్వం తరఫున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందన్నారు. ఆ పేరు పోగొట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వాన్ని శాసించడానికి, నియంత్రించడానికి సాహసించడం తప్పు. జేపీఎస్ సమ్మె విరమిస్తే సీఎం సాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె చట్ట విరుద్ధమని అన్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు స్పష్టం చేశారు. సంఘాలు పెట్టబోమని, సంఘాలు పెట్టబోమని, సమ్మె చేయబోమని, డిమాండ్లు చేయబోమని ప్రభుత్వానికి బాండ్ రాశారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. లిఖిత పూర్వక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తీరు బాగోలేదని.. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని తక్షణం ఆపాలని కోరారు. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడావు. మీ సమస్యలు చెప్పుకుని.. సమ్మె విరమించాలని సూచించారు. అయితే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ఇంకా అయిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే సమ్మెపై వివరణ ఇవ్వండి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
Read also: Microsoft: నో ‘శాలరీ హైక్’.. బోనస్ బడ్జెట్లోనూ కోత?!
సమ్మెలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లు ఇవే..?
1. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేసి 6.0 జిఒ విడుదల చేయాలి.
2. గడిచిన 4 సంవత్సరాల ప్రొబేషనరీ కాలం సర్వీస్ పీరియడ్గా గుర్తించబడుతుంది.
3. ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులందరికీ జేపీఎస్ గా పదోన్నతి కల్పించి, పనిచేసిన కాలాన్ని ప్రొబేషనరీ పీరియడ్ లో భాగంగా పరిగణించాలి. వాటిని కూడా క్రమబద్ధీకరించాలి.
4. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ను నిర్ధారించి ప్రకటించాలి
5. మృతి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలను సానుభూతితో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Naga Chaitanya: కస్టడీ టార్గెట్ లాక్ అయ్యింది… ఆ సెంటిమెంట్ తో హిట్ ఇస్తాడా?
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!