సమానత్వం కోరే వారందరూ రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలి: భట్టి విక్రమార్క
సమానత్వం కోరే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామనుజ విగ్రహ ఏర్పాటు అద్భుతం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల కిందట .. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారని కొనియాడారు. రామనుజుల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన సందేశాన్ని దేశ ప్రజలకు అందేలా చేసిన చినన జీయర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. సమానత్వం గురించి చాలా మాట్లాడుతుంటారు. అలాంటి సమానత్వం.. రహస్యంగా ఉంచిన మంత్రాలను ప్రజలకు చేరవేశారన్నారు. వసుదైక కుటుంబం అని సమాజంలో అంతరాలు లేకుండా సందేశం ఇచ్చారన్నారు. దీనిని విశ్వ వ్యాప్తం చేయడానికి చిన జీయర్ స్వామి గొప్ప ప్రయత్నం చేశారని భట్టి అన్నారు. ప్రతీ మనిషి లో దైవత్వం..మనషులందరూ సమానమేననే సందేహం రామానుజుల వారు ఇచ్చారన్నారు.
Read Also: దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దారుణం
Also Read
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
రామానుజల వారు అంటే నేను అమితంగా గౌరవిస్తాను ఆయన అనుసరించిన సమానత్వం నాకు ఆదర్శమని భట్టి పేర్కొన్నారు. రామానుజల వారు చెప్పిన సమానత్వాన్ని.. డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక వ్యాసంలో రాశారన్నారు. రామానుజల వారిని ప్రభావతం చేసిన 108 దేవాలయాలను అదే శైలితో నిర్మాణం చేసిన న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున చిన జీయర్ స్వామిని సందర్శించి కుటుంబానికి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని భట్టి అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతున్నా.. ఇప్పుడే రావడానికి ఒక రీజన్ ఉంది. ఫిబ్రవరిలో మా మధిర నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఉండే అవకాశం ఉంది.. అందుకే ముందే వచ్చి వెళ్తున్నాని భట్టి చెప్పారు. దేశంలోనే కూర్చున్న విగ్రహం ఇదే అతి పెద్దది కావడం.. అందులోనూ సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ విగ్రహం తెలంగాణ ఒక ఐకాన్గా మారుతుందన్నారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!