సమానత్వం కోరే వారందరూ రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలి: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమానత్వం కోరే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామనుజ విగ్రహ ఏర్పాటు అద్భుతం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల కిందట .. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారని కొనియాడారు. రామనుజుల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన సందేశాన్ని దేశ ప్రజలకు అందేలా చేసిన చినన జీయర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. సమానత్వం గురించి చాలా మాట్లాడుతుంటారు. అలాంటి సమానత్వం.. రహస్యంగా ఉంచిన మంత్రాలను ప్రజలకు చేరవేశారన్నారు. వసుదైక కుటుంబం అని సమాజంలో అంతరాలు లేకుండా సందేశం ఇచ్చారన్నారు. దీనిని విశ్వ వ్యాప్తం చేయడానికి చిన జీయర్ స్వామి గొప్ప ప్రయత్నం చేశారని భట్టి అన్నారు. ప్రతీ మనిషి లో దైవత్వం..మనషులందరూ సమానమేననే సందేహం రామానుజుల వారు ఇచ్చారన్నారు.
Read Also: దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దారుణం
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
రామానుజల వారు అంటే నేను అమితంగా గౌరవిస్తాను ఆయన అనుసరించిన సమానత్వం నాకు ఆదర్శమని భట్టి పేర్కొన్నారు. రామానుజల వారు చెప్పిన సమానత్వాన్ని.. డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక వ్యాసంలో రాశారన్నారు. రామానుజల వారిని ప్రభావతం చేసిన 108 దేవాలయాలను అదే శైలితో నిర్మాణం చేసిన న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున చిన జీయర్ స్వామిని సందర్శించి కుటుంబానికి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని భట్టి అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతున్నా.. ఇప్పుడే రావడానికి ఒక రీజన్ ఉంది. ఫిబ్రవరిలో మా మధిర నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఉండే అవకాశం ఉంది.. అందుకే ముందే వచ్చి వెళ్తున్నాని భట్టి చెప్పారు. దేశంలోనే కూర్చున్న విగ్రహం ఇదే అతి పెద్దది కావడం.. అందులోనూ సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ విగ్రహం తెలంగాణ ఒక ఐకాన్గా మారుతుందన్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..