Praja Sangrama Yatra: నేడు జనగామలో భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర 16 వ రోజులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు 4వ రోజు కొనసాగనుంది. జనగామ జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలం కుందారం శివారు నుంచి యాత్ర ప్రారంభమై నెల్లుట్ల మీదగా జనగామ పట్టణానికి పాదయాత్ర చేరుకుంటుంది. నెల్లుట్ల నుండి జనగామ పట్టణం వరకు 15 కిలో మీటర్ల దూరం కొనసాగునుంది. పట్టణంలోని కలెక్టరేట్ ఆర్టీసీ చౌరస్తా, నెహ్రు పార్క్, MRO కార్యాలయం మీదుగా వర్ధన్ అనాధ ఆశ్రమం వరకు యాత్ర సాగనుంది. ఉదయం 9 గంటలకు కుందారం వద్ద ధూప, దీప, నైవేద్యం నిధుల విడుదల, దేవాలయ భూముల, అర్చక సంక్షేమ నిధులపై బ్రామ్మన సంఘం పెద్దలతో బండి సంజయ్ సమావేశమై చర్చించనున్నారు.
11 గంటలకు యాత్ర ప్రారంభమై నెల్లుట్ల కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద భోజనం చేసి, ఆ తర్వాత ప్రారంభయ్యే యాత్ర సాయంత్రం 5 గంటల వరకూ జనగామ పట్టణానికి చేరుకుంటుంది. జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలో 10 వేల మందితో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడనున్నారు రాత్రి వర్ధన్ అశ్రమంలో బండి సంజయ్ బస చేయనున్నారు.
Incharge of BJP Bahiranga Sabha: మునుగోడులో అమిత్ షా సభకు ఇంఛార్జీలు వీరే..!
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!