Ranga Reddy: అమ్మాయి విషయంలో యువకుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. అత్తాపూర్ ఎన్. ఎమ్ గూడ వద్ద మగ్దూమ్ అనే యువకుడిపై కత్తి తో దాడి చేశారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో .. హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లో వెళితే.. మగ్దూమ్ వద్దకు వెళ్ళిన రౌడీ షీటర్లు రహ్మత్, రహమాన్ లు.. నీతో మాట్లాడాలని ఎన్. ఎమ్ గూడ వద్ద కు పిలిపించారు. ఓ అమ్మాయి విషయంలో వీరి ముగ్గురి మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాటా మాట పెరగడంతో.. రహ్మత్, రహమాన్ ముందుగా ప్లాన్ ప్రకారమే తెచ్చుకున్న కత్తితో మగ్దూమ్ పై దాడి చేశారు. తీవ్రగాయాలతో మగ్దూమ్ అక్కడికక్కడే పడిపోయాడు.
Also Read
- Kalma Homework: స్కూల్లో 'కల్మా' హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
స్థానికులు 100 ఫోన్ చేయడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మగ్దూమ్ ను ఆసుప్రతికి తరలించారు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మద్య గొడవ ఎందుకు జరిగింది? ఆ అమ్మాయి ఎవరు? అనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మాయితో ప్రేమ వ్యవహారంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. తన ప్రియురాలిని ప్రేమిస్తున్న మరో యువకుడిని మణిభారతి అనే యువకుడు స్నేహితుల సాయంతో మట్టుబెట్టాడు. శవాన్ని పూడుస్తున్న సమయంలో కొందరు గమనించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో 31 ఆగస్టు 2019లో జరిగిన ఈఘటన సంచలనంగా మారింది.
Honda Cars: పెరుగుతున్న హోండా కార్ల ధరలు.. ఈ ఏడాది రెండో సారి..
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!