YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
నిత్యం మనిషి జీవితంలో యూట్యూబ్ ఓ ప్రధాన భాగమైపోయింది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రోజులో గంట సేపైనా యూట్యూబ్ వాడకుండా, చూడకుండా ఎవరు ఉండలేరు. అంతగా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది యూట్యూబ్. అయితే.. ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటారు. తమ నైపుణ్యాలతో ఎంతోమంది యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్లుగా మారిపోయారు.
Read Also: Delhi: మరీ కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాధ రథయాత్ర
Also Read
- OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
- iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED - ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
- Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
- Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
అయితే ఇందులో డబ్బులు సంపాదించాలంటే ముందుగా మానిటైజేషన్కు అర్హత సాధించాల్సిందే. ఇందుకోసం 1000 మందికి పైగా సబ్స్క్రైబర్లు, 4000 గంటల వీక్షణలు లేదంటే 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్ వ్యూస్ తప్పకుండా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు అవి అవసరం లేదు అని యూట్యూబ్ చెబుతుంది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్కు సంబంధించిన నిబంధనలను ప్రస్తుతం సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించింది.
Read Also: Ashes 2023: రసవత్తరంగా యాషెస్ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్కు 7 వికెట్లు!
దీంతో చిన్న కంటెట్ క్రియేటర్లు సైతం మానిటైజేషన్ ను పొందే విధంగా రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో తక్కువ సబ్ స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్ లో ఆదాయాన్ని పొందే ఛాన్స్ ఉంది. ఇకపై 500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది అని తెలిపింది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్లోడ్ చేసి ఉండాలి.. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి అని యూట్యూబ్ పేర్కొనింది.
Read Also: PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
ఈ కనీస అర్హతలు సాధించిన వాళ్లు ఇకపై యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్కు అప్లయ్ చేసుకోవచ్చు అని పేర్కొంది. అయితే ఈ కొత్త మానటైజేషన్ నిబంధనల్ని యూట్యూబ్ అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో స్టార్ట్ చేసింది. అయితే.. త్వరలోనే మిగతా దేశాల్లోనూ అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. భారత్లో ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్మాల్ క్రియేటర్లకు మేలు జరుగనుంది.
Read Also: KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని గడించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో కంటెంట్ సైతం మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. అటు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ వంటి టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్స్ వంటి సబ్ స్క్రిప్షన్ టూల్స్ ను సైతం పొందే అవకాశం ఉందని యూట్యూబ్ పేర్కొనింది.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!