సాంకేతికత ప్రతిచోటా ఉంది. అభివృద్ధి, పురోగతితో లాభాలు, నష్టాలు ఉన్నాయి. సాంకేతికత చాలా మంది ఉద్యోగాలను తొలగించింది, ఉద్యోగాలను కూడా సృష్టించింది కూడా. అయితే.. కొన్ని సాంకేతికతలు అపరిష్కృతంగా ఉన్న పోలీసు కేసులకు సాక్ష్యాలను అందించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. వారు మిస్సింగ్కు గురైన వారి గురించి సమాచారాన్ని అందించాయి, కేసులకు సాక్షులుగా ఉన్నారు. ఇలా అందరికి ఇష్టమైన గూగుల్ మ్యాప్ వృద్ధ మహిళ మిస్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చింది. మిస్సింగ్ కేసులో సాక్షిగా గూగుల్ మ్యాప్…
ఈ రోజుల్లో మరింత చాలామంది డిజిటల్ సృష్టికర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టుకొస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లాంటి వాటిని కెరీర్గా మార్చుకుని విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. అద్భుతమైన కంటెంట్ను ఎలా సృష్టించాలో మీకు తెలిస్తే, మీరు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. ఇందుకోసం అనేక సోషల్ మీడియాలు నిజంగా ప్రోత్సహిస్తున్నాయి. చాలా మంది యూట్యూబర్లు ఇప్పటికే మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్ లను పొందారు. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ ఒకరు తన ప్రతిభను చూపించి యూట్యూబ్…
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎఎలాన్ మస్క్ ప్రముఖ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో అనేక మార్పులకు కారణమయ్యాడు. ఉద్యోగుల నుండి ట్విట్టర్ పేరు వరకు అన్నిటిని మార్చుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాత పేరు ట్విట్టర్ ను తీసేసి ‘ఎక్స్’ గా నామకరణం చేసాడు ఎలాన్ మస్క్. ఇక తాజాగా వీడియో స్ట్రీమింగ్ యూట్యూబ్ కు దీటుగా మరో ప్రత్యేక వేదికను తీసుకురాబోతున్నాడు. Also Read: T20 World Cup 2024:…
మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించిన రాను రాను సినిమాపై మంచి అభిప్రాయంతో ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ సినిమాను లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆదరించారు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 175 కోట్లు కొల్లగొట్టి రికార్డులను సృష్టించింది. ఇక అసలు విషయం చూస్తే.. Also Read: Viral…
లోక్సభ ఎన్నికల దృష్ట్యా, డీప్ఫేక్లు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు ఇందుకు సిద్ధమయ్యాయి. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. యూట్యూబ్ గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ప్లాట్ఫారమ్ నుండి 2.25 మిలియన్ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.
Youtube: యూట్యూబ్ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఇండియాలో ఏకంగా 2.25 మిలియన్ల(22,54,902) వీడియోలను తొలగించింది.
Uttar Pradesh: దొంగలు తెలివిమీరారు. ఐదో తరగతి చదువుకుని, ఆటో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే వ్యక్తి కార్ల దొంగతనాల కోసం పెద్ద ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. లగ్జరీ కార్లను దొంగతనం చేసేందుకు యూట్యూబ్, సాఫ్ట్వేర్ సాయంతో 500కి పైగా కార్లను దొంగతనం చేశారు. నిరక్షరాస్యులైనప్పటికీ.. యూట్యూబ్లో కార్ల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుని అమలు చేశారు. తాజ్ మహ్మద్ అనే వ్యక్తి తొలిసారిగా రౌనక్ అలీ అలియాస్ బాబుతో పరిచయం పెంచుకున్నాడు.
ఈరోజుల్లో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు సరైన హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో సినిమాలు అన్ని ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి.. ఇక్కడ సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటిది యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి అధిక వ్యూస్ ను సాధించడం గమనార్హం.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా ఇటీవల హిందీలోకి డబ్ అయింది.. తెలుగులో పెద్దగా సక్సెస్ అవ్వని ఈ సినిమాకు హిందీ ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారు.. వ్యూస్…
గూగుల్, యూట్యూబ్లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
National creators' awards: ప్రస్తుత జనరేషన్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లూయెన్సర్, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ పలు సోషల్ మీడియా ఫ్లాట్ఫారామ్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఏజ్ ఇన్ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం ‘‘ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’’ ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.