హాస్యనటులు హీరోలుగా మారడం, సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారటం కామన్. ఒక్కప్పుడు రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఇప్పడు దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా ఉన్న కార్తీక్ ఘట్టమేని దర్శకుడిగా మారాడు. అలాగే హీరోలు సైతం దర్శకులుగా సినిమాలు చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణ నటిస్తూ దర్శకులుగా సినిమాలు చేసారు. ఇప్పటి యంగ్ హీరోలలో వవిశ్వక్ సేన్ ఒకవైపు హీరోగా చేస్తూ రెండు సినిమాలకు…
కొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలు, షోలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ టైం నడుస్తోంది. అంతేకాక సందర్భంతో పని లేకుండా జై బాలయ్య అనే పదం వాడుకలోకి బాగా వచ్చేసింది. నిజానికి హైదరాబాద్ లోనే కాదు బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో పబ్స్ లో బాలకృష్ణ పాటలు ప్లే చేయిస్తూ జై బాలయ్య నినాదాలు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే ఇతర హీరోల సినిమాలకు వెళ్లి జై…
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబుకు పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. తమిళ్ లో స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా యోగిబాబు నటిస్తున్నాడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. తమిళ సినిమాలు తెలుగులో కూడా వస్తున్నాయి. దాంతో ఇక్కడి వాళ్లకు కూడా అతను సుపరిచితమే.. శివకార్తికేయన్ నటించిన డాన్ లో నటించాడు యోగి బాబు. ఈ తెలుగులో కూడా డబ్ అయ్యింది. అలాగే దళపతి వారసుడు మూవీలోనూ…
స్టార్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా హీరో గా, విలన్ గా పలు సినిమాల లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి మరియు యాపిల్ బ్యూటీ హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన పార్ట్నర్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది.. అక్టోబర్ 6 వ తేదీ నుంచి సింప్లీ సౌత్ ఓటీటీ లో…
Comedian Satya will be Perfect for Martin Luther King: తమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కిన మండేలా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది కానీ ఎందుకో తుది నామినేషన్స్ లో ఆ సినిమాకు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ను కూడా గెలుచుకోగా ఇక అదే సినిమాను తెలుగులో…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ లో భారీ క్రేజ్ ను పొందారు. ఇటీవల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. రీసెంట్ గా ధోని ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈ సంస్థ నుంచి అతడి భార్య సాక్షి నిర్మాతగా ‘ఎల్జీఎం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను రమేష్ తమిళ మణి తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో హరీష్ కల్యాణ్ లవ్ టుడే ఫేమ్…