ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మెటా యొక్క ప్రముఖ సోషల్ మీడియా యాప్లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లు కొద్దీ సేపు అందుబాటులో లేవు. ఈ సమయంలో వినియోగదారు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడ్డారు. అదేవిధంగా, వినియోగదారులు బుధవారం ఈ యాప్ లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. Also read: Gautam Gambhir: ఆరెంజ్లను…
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ ఓ మోస్తరుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని జట్లు ‘ప్లే ఆఫ్’ బెర్త్ కోసం తెగ పోరాడుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెట్ సోదరులు పాండే ఫ్యామిలీ నుండి శుభవార్త వచ్చింది. పాండ్య కుటుంబంలోకి ఓ బుడ్డోడు కొత్తగా చేరాడు. ప్రస్తుత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సోదరుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడైన కృనాల్ పాండ్య మరోసారి తండ్రి అయ్యాడు. Also Read: Jasprit…
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పలు మార్పులు తీసుకొచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్లో పోస్టులకు ఇక నుంచి ఛార్జ్ విధించవచ్చని ప్రకటించారు. కొత్త యూజర్లు చేసే పోస్ట్కు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత వెల్లడించారు. బాట్స్ సమస్య నివారణకు ఇది తప్పదనే సంకేతమిచ్చారు. ఎక్స్ డైలీ న్యూస్ ఖాతా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. మస్క్…
నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని…
ప్రపంచంలో కుబేరుడుగా పేరుగాంచిన ఎలాన్ మస్క్ కు సంబంధించిన ‘ఎక్స్’ ప్లాట్ ఫామ్ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ ‘బ్లూ టిక్’ లను అందించనుంది. కాకపోతే ఈ విషయంపై చాలా మంది కన్ఫ్యూజన్ స్టేజి లో ఉన్నారు. దీనికి కారణం, ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత, ట్విట్టర్ యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేసి, ‘బ్లూ టిక్’ లను ఇవ్వడం మొదలు పెట్టాడు. Also…
Elon Musk Phone: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ త్వరలో తన ఫోన్ నంబర్ను తొలగించబోతున్నాడు. తన ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేస్తానని స్వయంగా ప్రకటించాడు.
Atal Setu : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ-నవ శేవ అటల్ వంతెనను ప్రారంభించారు. నవీ ముంబైలో ఉన్న ఇది భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన.
తమ అభిమాన నేత పుట్టిన రోజును వైయస్ఆర్సీపీ శ్రేణులు పండగలా జరుపుకుంటున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున కేక్లు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సైతం.. ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు.
X Down again Across the World: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (ట్విటర్) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎక్స్లో సమస్య తలెత్తింది. ఎక్స్ ఖాతాలను తెరవగానే.. టైమ్లైన్ ఖాళీగా కన్పిస్తోంది. వినియోగదారులకు ట్వీట్లను చూపడం లేదు. ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం #TwitterDown అని ట్రెండింగ్లో ఉంది. Also Read: Dunki Review: షారుఖాన్ ‘డంకీ’ రివ్యూ! ఎక్స్ ప్రీమియం, ఎక్స్…
Elon Musk: ఎలోన్ మస్క్ ట్విటర్ను హస్తగతం చేసుకున్న తర్వాత నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతూనే ఉన్నారు. ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది Xలో మస్క్ పెద్ద మార్పులు చేయబోతున్నారు.