X Blocks Accounts: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X భారత్లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోతే భారీ జరిమానాలు, దేశీయ ఉద్యోగులకు జైలుశిక్ష విధించబడతాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్లాక్ చేయబడిన ఖాతాల్లో అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖ సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఉన్నట్లు సమాచారం. X కంపెనీ ప్రకటనలో తెలిపిన ప్రకారం,…
Congress: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్తో పాటు ఇతన ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీకి అల్టిమేటం జారీ చేశారు. అయితే, తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తప్పుపట్టిస్తోందని అమిత్ షా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
X Operations Stopped: తన ప్లాట్ఫారమ్ నుండి నిర్దిష్ట కంటెంట్ను తీసివేయాలనే చట్టపరమైన ఆదేశాలను పాటించకపోతే అరెస్టు చేస్తామని బ్రెజిల్ లోని తన న్యాయ ప్రతినిధిని రహస్యంగా బెదిరించినట్లు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X పేర్కొంది. నిన్న (శుక్రవారం) రాత్రి అలెగ్జాండర్ డి మోర్స్ బ్రెజిల్ లోని మా చట్టపరమైన ప్రతినిధిని మేము వారి సెన్సార్షిప్ ఆదేశాలను పాటించకపోతే వారిని అరెస్టు చేస్తామని బెదిరించాడు. వారి చర్యలను హైలైట్ చేయడానికి మేము దానిని ఇక్కడ పంచుకుంటున్నామని X…
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. 2022లో సోషల్ మీడియా సంస్థ ట్విటర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చారు.
Elon Musk : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తన మకాం మార్చబోతుంది. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన చట్టవ్యతిరేక పనులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కదిలించింది.
Koo App Shutdown : ఎక్స్ (ట్విటర్) కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన దేశీయ అప్లికేషన్ ‘ కూ ‘ (Koo) యాప్ మూసివేయబడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫాం తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ బుధవారం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. సేల్ పై డైలీ హంట్తో సహా వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. Hathras stampede: “భోలే బాబా”…
Nandamuri Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అతను ఎవరో కాదండోయ్.. నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ. ఇతను ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని ప్రచారం జరుగుతున్న ఎలాంటి వార్తలు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం…
మీరు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో ఫాలోవర్లను పెంచుకోవాలని చూస్తున్నారా..? నేటి డిజిటల్ యుగంలో బలమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ కలిగి ఉండటం, బాగా ప్రేక్షకులను చేరుకోవడంలో.. అలాగే మీ బ్రాండ్ ను ప్రోత్సహించడంలో పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. మీ సోషల్ మీడియా ఫాలోవర్లను సమర్థవంతంగా పెంచుకోవడంలో ఎలాంటివి ఉపయోగపడుతాయో చూద్దాం. 1. ఎంగేజింగ్ కంటెంట్ని సృష్టించడం: కొత్త ఫాలోవర్లను ఆకర్షించడంలో అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి ఆకర్షణీయమైన, అధిక నాణ్యత గల…
ఎలోన్ మస్క్ కి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ "X" (గతంలో ట్విటర్) అధికారికంగా దాని కంటెంట్ విధానాలలో మార్పును ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం అశ్లీల వీడియోలు పోస్టు చేసేందుకు అనుమతించింది. ఇది NSFW (పని కోసం సురక్షితం కాదు) కంటెంట్కు ప్లాట్ఫారమ్ విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.