Home
World News
World News News
-
Russia Ukraine War : దాడి తర్వాత ఉక్రెయిన్ నగరాలను బాంబులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా
Russia Ukraine War : ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది. -
Taiwan Earthquake : 24 గంటల్లో రెండోసారి తైవాన్లో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు
Taiwan Earthquake : తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ (21 మైళ్ళు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 24 గంటలలోపు రెండో సారి భూకంప ద్వీపాన్ని తాకింది . -
Brazil Plane Crash : బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం..62మంది మృతి
Brazil Plane Crash : బ్రెజిల్లోని విన్హెడో నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. -
UK: బంగ్లాదేశ్ తర్వాత బ్రిటన్లో అదుపు తప్పిన పరిస్థితి.. జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రజల నిరసన
UK: బంగ్లాదేశ్తో పాటు బ్రిటన్లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. సౌత్పోర్ట్లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. -
Nigeria Economic Crisis : నైజీరియాలో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కాల్పులు..13 మంది మృతి
Nigeria Economic Crisis : నైజీరియా ప్రస్తుతం తన చరిత్రలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా పాలనలో విఫలం, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు లాగోస్ వీధుల్లోకి వచ్చారు. -
Iran : ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం
Iran : ఉత్తర ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది. -
Kerala : 42 మంది మహిళలను ముక్కలుగా నరికి పోలీస్ స్టేషన్ దగ్గర పడేసిన సీరియల్ కిల్లర్
Kerala : ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి, -
Israel Yemen War : యెమెన్ పై యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. ఐడీఎఫ్ నౌకాశ్రయం ధ్వంసం.. ముగ్గురు మృతి
Israel Yemen War : టెల్ అవీవ్ నగరంపై హౌతీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ పశ్చిమ యెమెన్లోని అనేక తిరుగుబాటు గ్రూపు లక్ష్యాలపై దాడి చేసింది. -
Pakistan : పాకిస్థాన్లో ఉగ్రదాడి.. ఎనిమిది మంది సైనికులు, 10మంది ఉగ్రవాదులు మృతి
Pakistan : పాకిస్థాన్లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 10 మంది సైనికులతో సహా కనీసం 15 మంది మరణించారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది దాడికి పాల్పడ్డారని పాక్ సైన్యం కూడా ప్రకటించింది. -
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో తుఫాను బీభత్సం.. 35 మంది మృతి.. 230మందికి గాయాలు
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోగా, 230 మంది గాయపడ్డారు. నంగర్హర్ ప్రావిన్స్లోని జలాలాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో 400కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని ఖామా ప్రెస్ నివేదించింది.
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!