Home
World News
World News News
-
US China Trade War: వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, ఈ వారం డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ చర్చలు..
US China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వారం చివరలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రెసిడెంట్ జి జిన్పింగ్ చర్చిస్తారని వైట్హౌజ్ సోమవారం తెలిపింది. -
China: ఇంత పిసినారి అయితే ఎలా.. కంపెనీ టాయిలెట్ని అద్దెకు తీసుకున్న మహిళ..
China: ఇంటి అద్దెను ఆదా చేసుకునే ఉద్దేశంతో ఓ మహిళ ఏకంగా కంపెనీ టాయిలెట్ని మకాంగా మార్చుకుంది. చైనాకు చెందిన 18 ఏళ్ల యువతి యాంగ్, తన పనిచేస్తున్న ఫర్నీచర్ దుకాణంలోని టాయిలెట్ని నివాసంగా చేసుకుంది. దీనికి నెలకు 5 యువాన్లు (రూ. 545) అద్దె చెల్లిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె నెలకు దాదాపుగా రూ. 34,570 సంపాదిస్తుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడానికి ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది. -
Canada : చండీగఢ్ లో దాచుకున్న కెనడాలో కోట్ల బంగారం దోచుకున్న దొంగ
Canada : 2023 సంవత్సరంలో కెనడాలో జరిగిన పెద్ద బంగారు దొంగతనంలో కొత్త కోణం బయటపడింది. ఈ దొంగతనంలో కెనడియన్ పోలీసులు కూడా ఒక భారతీయుడిపై అనుమానాలు వ్యక్త పరిచారు. -
PM Modi : అమెరికా చేరుకున్న మోడీ.. ఘన స్వాగతం పలికిన భారతీయులు
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు. -
Russia : కోపంతో ఊగిపోతున్న రష్యా.. అణు దాడి ట్రయల్స్ ప్రారంభం
Russia : రష్యా-ఉక్రెయిన్ ల మధ్య రెండేళ్లుగా యుద్ధం నడుస్తోంది. ఉక్రెయిన్ను నాశనం చేసి తీరుతామని రష్యా మొండిగా ఉంది. అయితే ఉక్రెయిన్ కూడా రష్యా ముందు లొంగిపోవడానికి సిద్ధంగా లేదు. -
Gaza Ceasefire: వారికోసం గాజాలో రెండు రోజుల కాల్పుల విరమణ
Gaza Ceasefire: గాజాలో రెండు రోజుల కాల్పుల విరమణను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సిసి ప్రతిపాదించారు. ఈ రెండు రోజులలో, కొంతమంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా నలుగురు ఇజ్రాయెలీ బందీలను మార్చుకునే ప్రతిపాదన చేయబడింది. ఈ విషయాన్ని అబ్దెల్-ఫత్తా అల్-సిసి ఆదివారం నాడు ప్రకటించారు. బందీలను విడుదల చేసిన తర్వాత మరో 10 రోజుల అదనపు చర్చలు కూడా ఈ ప్రతిపాదనలో ఉన్నాయని ఆయన తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ భద్రతా ఏజెన్సీ షిన్ బెట్… -
Ram Mandir : అయోధ్య రాములోరిని దర్శించుకున్న ఇజ్రాయెల్ రాయబారి
Ram Mandir : ఇజ్రాయెల్లోని భారత రాయబారి రూవెన్ అజర్ బుధవారం ఉదయం అయోధ్యకు చేరుకుని రామజన్మభూమి ఆలయంలో రామ్ లల్లాను దర్శించుకున్నారు. -
Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కుతుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. -
Pakistan : పోలీసులు మొబైల్స్ పై నిఘా.. అవి చూశారో శిక్ష ఖాయం
Pakistan : పాకిస్తాన్ పోలీసుల పాలిట సోషల్ మీడియా శాపంగా మారింది. కారణం వారు విధి నిర్వహణలో సోషల్ మీడియాను ఉపయోగించడమే. కరాచీ పోలీసులు తమ 18 మంది పోలీసులను తొలగించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది. -
Russia Ukraine War : ఉక్రెయిన్ డ్రోన్ దాడి తరువాత.. రష్యా క్షిపణులతో ఎటాక్.. 47మంది మృతి
Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు వైపులా నిరంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యం చెలాయిస్తోంది.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!