Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డజను కోడి గుడ్లు రూ.400కి పలుకుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లికి రూ.250 చెల్లించాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలు నెలకొంది.
India-Maldives Relations: భారత్తో కొనసాగుతున్న వివాదం మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్సి) పార్టీ ఓడిపోయింది.
Ram Mandir : అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా ఉత్తరప్రదేశ్లో సెలవు ప్రకటించారు. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రామమందిరంపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
Ecuador Gunmen: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్లో మంగళవారం ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా టీవీ స్టూడియోపై దాడి జరిగింది. దాడి చేసిన 13 మందిపై తీవ్రవాద అభియోగాలు నమోదు చేయనున్నారు.
Lotter Price Winner: అదృష్టం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదన్నారు. యూఏఈలో నివసిస్తున్న ఓ భారతీయ డ్రైవర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. 44 కోట్ల రూపాయలకు యజమాని అయ్యాడంటే ఇప్పటికీ అతడే నమ్మలేకపోతున్నాడు.
Bangladesh Election Today: బంగ్లాదేశ్ జాతీయ అసెంబ్లీ పన్నెండవ ఎన్నికలకు ఆదివారం (07 జనవరి) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్తో సహా మొత్తం 27 పార్టీలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నాయి,
Myanmar Earthquake : జపాన్ తర్వాత మయన్మార్లో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, జనవరి 2న మయన్మార్లో 3:15 నిమిషాల 53 సెకన్లకు భూకంపం సంభవించింది.
Saveera Parkash: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు ప్రకటించారు. దేశంలోనే తొలిసారిగా జనరల్ స్థానం నుంచి సవీరా ప్రకాశ్ అనే హిందూ మహిళ నామినేషన్ దాఖలు చేశారు.