మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి దక్కుతుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
Pakistan : పాకిస్తాన్ పోలీసుల పాలిట సోషల్ మీడియా శాపంగా మారింది. కారణం వారు విధి నిర్వహణలో సోషల్ మీడియాను ఉపయోగించడమే. కరాచీ పోలీసులు తమ 18 మంది పోలీసులను తొలగించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.
Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు వైపులా నిరంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్పై రష్యా ఆధిపత్యం చెలాయిస్తోంది.
Russia Ukraine War : ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది.
Taiwan Earthquake : తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ (21 మైళ్ళు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 24 గంటలలోపు రెండో సారి భూకంప ద్వీపాన్ని తాకింది .
Brazil Plane Crash : బ్రెజిల్లోని విన్హెడో నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
UK: బంగ్లాదేశ్తో పాటు బ్రిటన్లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. సౌత్పోర్ట్లో ముగ్గురు బాలికలు మరణించిన తరువాత, వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.
Nigeria Economic Crisis : నైజీరియా ప్రస్తుతం తన చరిత్రలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా పాలనలో విఫలం, అవినీతికి వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు లాగోస్ వీధుల్లోకి వచ్చారు.
Iran : ఉత్తర ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది.