ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక, విమానాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకొని నెగిటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా ప్రయాణం చేసేందుకు అవకాశంలేదు. ఇక ఇదిలా ఉంటే, అమెరికాలోని చికాగో నుంచి ఐస్లాండ్కు 159 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులకు టెస్టులు చేశారు. Read: వైరల్: టైగర్ దెబ్బకు…
మయన్మార్లో మారణహోమం ఆగడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ పాలనను అధీనంలోకి తీసుకున్నది. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. కరోనా మహమ్మారి సమయంలో సైలెంట్గా ఉన్న సైన్యం మళ్లీ ఇప్పుడు రెచ్చిపోతున్నది. కహాయ్ రాష్ట్రంలోని మోసో గ్రామంలో సాయుధ బలగాలకు, సైన్యానికి మధ్య రడగ జరిగే సమయంలో మోసో గ్రామం నుంచి ప్రజలు శరణార్థి శిబిరాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిగాయి. Read: వింత దొంగ: చలిమంట కోసం వాహనాలను దొంగతనం…
ఏనుగు తెలివైన జంతువు. స్నేహం చేస్తే మనిషితో ఏనుగులు కలిసిపోతాయి. కోపం వస్తే ఎలాంటి వాటినైనా సరే ఎత్తి అవతల పడేస్తాయి. వాటి మూడ్ను బట్టి మసలుకోవాలి. ఒక్కోసారి ఏనుగులు ఫన్నీగా ప్రవర్తిస్తంటాయి. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే జరిగింది. ఓ మహిళ ఏనుగు ముందు హ్యాట్ పెట్టుకొని నిలబడి ఫొటో దిగింది. అదే సమయంలో ఏనుగు ఆ మహిళ హ్యాట్ను తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఆనూహ్యంగా జరిగిన ఆ సంఘటనలకు ఆ మహిళ షాక్ అయింది.…
అమ్మాయి పెళ్లికి ఏది సరైన వయసు? నలబై ఏళ్ల క్రితం ఆడ పిల్ల వివాహ వయస్సు పదిహేనేళ్లు. తరువాత దానిని పద్దెనిమిదికి పెంచారు. ఇక ముందు మగపిల్లలతో సమానంగా ఆడపిల్ల పెళ్లి వయస్సు కూడా 21 ఏళ్లుగా సర్కార్ చట్ట సవరణ చేయనుంది. జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కమిటీ సిఫార్సులను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇక పార్లమెంట్ ఆమోదం పొందటమే తరువాయి. అంటే ఇకపై మన దేశంలో టీనేజ్ వివాహాలకు ఛాన్స్ లేదు. బాల్య…
దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై గత కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది… గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. ప్రస్తుతం పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు, అమ్మాయిల వయసు 18 ఏళ్లుగా ఉండగా.. దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… అమ్మాయిల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు తీసుకొచ్చింది.. ఇక, ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడావేసినట్టుగా చెబుతున్నారు.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ…
ఎంత పని ఒత్తిడినైనా నచ్చిన విధంగా చేసుకుంటూ పోతే చాలా ఈజీగా చేయవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేయవచ్చు. కొంతమంది ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటారు. కొంతమంది పనిచేసే సమయంలో కూడా డ్యాన్స్ చేస్తూ పని చేస్తుంటారు. అలాంటప్పుడు చేస్తున్న పనిలో ఎలాంటి అలసట కనిపించదు. దక్షిణ కొరియాలోని ఓ కేఫ్లో పనిచేసే మహిళ కేఫ్ ప్లోర్ను తుడుస్తూ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. అలా డ్యాన్స్ చేస్తుండగా డోర్ ఒపెన్ చేసుకొని ఓ వ్యక్తి లోనికి వచ్చాడు.…
ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు, అమ్మాయి, అమ్మాయి మధ్యకూడా ఉండోచ్చు. చెప్పలేం. ఇటీవల కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడమే కాదు, పెళ్లిల్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండే, ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్బాల్ టోర్నీ జరుగుతున్నది. సారా రియో బేస్ బాల్ గేమ్ అడుతూ సడెన్ గా కిందపడిండి. కాలు నొప్పిగా ఉందని పడిపోయింది. సహచర క్రీఢాకారిణులంతా సారా దగ్గరకు వచ్చారు. Read: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. భయంతో వణికిపోయిన…
చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సెల్ఫీలు ఎక్కువయ్యాయి. ఎప్పుడైనా ఒకటి రెండు ఫొటోలు తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని, ఎప్పుడూ అదే పనిగా సెల్ఫీలు దిగుతుంటే, ఏదోక సమయంలో అభాసుపాలవ్వాల్సి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. ఇలానే ఓ యువతి అందంగా ముస్తాబై బురద కాలువ గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆ యువతి అదుపుతప్పి బురదకాలువలో పడిపోయింది. Read: కరోనా అంతంపై బిల్గేట్స్ సంచలన వ్యాఖ్యలు… ఒళ్లంతా బురద…
మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మహిళలను వివిధ రకాలుగా టీజ్ చేస్తూనే ఉంటారు. మహిళలపై అఘాయిత్యాలు, టీజింగ్ పేరుతో హింసించడం, సోషల్ మీడియాలోనూ మహిళలను కించపరిచే విధంగా ఫొటోలు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇది సాధారణ మహిళల నుంచి స్టార్ వరకు, వ్యాపారవేత్తల వరకు జరుగుతూనే ఉంటుంది. చాలా మంది పట్టించుకోకుండా సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంటారు. ఒకవేళ పట్టించుకున్నా, ఎందుకులే అని లైట్గా తీసుకుంటారు. అయితే తరుణ్ కతియల్ దీనిని చాలా సీరియస్గా తీసుకున్నాడు. తన భార్యకు…