బస్సుల్లో ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. తప్పనిసరి అనుకుంటే ప్రయాణం చేయకతప్పని పరిస్థితి. ట్రావెలింగ్ అంటే ఇష్టపడేవారు బస్సు ప్రయాణాలు చేస్తుంటారు. బస్సుల్లో లాంగ్ జర్నీ చేయాలంటే ఖర్చుతో కూడుకొని ఉంటుంది. అయితే, ఇంగ్లాండ్కు చెందిన ఈ బామ్మ టికెట్ లేకుండా ఫ్రీగా 3540 కిమీ ప్రయాణం చేసింది. 120 బస్సుల్లో ఒక్కసారి కూడా టికెట్ కొనకుండా ఫ్రీగా ప్రయాణం చేసిందట. అదెలా సాధ్యం అని షాక్ అవుతున్నారా? అక్కడికే వస్తున్నా. ఇంగ్లాండ్లో…
చిన్న చిన్నవిషయాలకు మసస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూర నచ్చలేదని, నచ్చిన వస్తువు కొనివ్వలేదని ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలానే భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్పేట్లో జరిగింది. అంబర్పేటలో శ్రీనివాసులు, టి విజయలక్ష్మీలు గోల్నాక తిరుమలనగర్లో నివశిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త శ్రీనివాస్ ద్విచక్రవాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. Read: వైరల్: రన్వేపై విమానం…
యాభైఏళ్ల క్రితం ఓ మహిళ తన పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుంది. తన ఇంటి ఆవరణలో బంగాళదుంపలను సేకరిస్తుండగా ఆ మహిళ తన విలువైన ఆ ఉంగరాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్న ఆ ఉంగరం కోసం కొన్ని రోజులు వెతికినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత కాలంలో దాని గురించి ఆ మహిళ మర్చిపోయింది. అయితే, ఇటీవలే ఆ మహిళ పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుందనే వార్త స్థానికంగా నివశించే మెటల్ డిటెక్టర్ డొనాల్డ్ మాక్ఫీకి తెలిసింది. ఎలాగైనా ఆ ఉంగరాన్ని…
కేరళలో దారుణం చోటుచేసుకొంది. అధికార పార్టీ నేత ఆగడాలకు ఒక అబల బలైపోయింది. బలవంతంగా ఆమెను అనుభవించి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. ఆమె డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె పరువు తీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరువల్ల పరిధిలోని స్థానిక సీపీఎం నేత గతేడాది మే నెలలో తన పార్టీలో…
పుట్టినప్పటి నుంచే ఆ యువతి స్పైనల్ కార్డ్ సమస్యలతో బాధపడుతున్నది. తన తల్లి గర్భం దాల్చినపుడు ఆమె వైద్యుడు సరైన ట్రీట్మెంట్ చేయకపోవడం, సరైన ప్రిస్క్రిప్షను సూచించకపోవడం చేత పుట్టిన ఈవీ తూంబేస్ వెన్నుముక సమస్యలతో జన్మించింది. అప్పటి నుంచి ప్రతీ క్షణం ఆమె ఆనారోగ్యంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నది. Read: 29 దేశాల్లో ఒమిక్రాన్… ఇప్పటి వరకు ఎన్ని కేసులంటే… తాను అనుభవిస్తున్న ఈ బాధలకు కారణం తన తల్లికి వైద్యం అందించిన డాక్టర్…
ఫేస్ బుక్ ప్రేమలు.. ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఎవరికి తెలియడంలేదు. ముక్కు ముఖం తెలియని వారి ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత.. తాజాగా ఒక యువకుడు ఫేస్ బుక్ ప్రేమ అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన కేరళ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడికి కొద్దీ రోజుల క్రిత్రం ఫేస్ బుక్ లో షీబా అనే మహిళ పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా…
పురుషాధిపత్యం కొనసాగుతున్న ఈ ప్రపంచంలో మహిళలు సమాన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. మహిళలు సైతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఆ దీవిలో మాత్రం పూర్తిగా మహిళలదే పైచేయి. ఆ దీవిలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. పురుషులు చేయాల్సిన పనులను మహిళలే నిర్వహిస్తుంటారు. చివరకు పెళ్లిళ్లు, కర్మకాండలను కూడా మహిళలే నిర్వహిస్తారు. ఇది ఇప్పటి ఆచారం కాదు ఎన్నో వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం. అంతేకాదు, అక్కడ పురుషులు చాలా తక్కువగా…
నీటిలోనూ, నేలమీద బలమైన జలచరజీవి మొసలి. నీటిలో ఉన్నప్పుడు దాని బలం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, భూమిపైకి వచ్చినపుడు దాని బలం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక మొసలితో పోరాటం చేయడం అంటే మామూలు విషయం కాదు. దాని నోటికి చిక్కితే ఏదైనా సరే కడుపులోకి పోవాల్సిందే. ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి నది ఒడ్డున నిలబడింది. Read: ఆ చెక్డ్యామ్ను బాంబులతో పేల్చివేసిన ప్రభుత్వం… ఇదే కారణం……
భర్త ఇంటికి రావడంలేదని చెప్పి ఓ మహిళ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ కేసు దాఖలు చేసింది. సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి కనిపించడంలేదని కేసులో పేర్కొన్నది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు ఆమె భర్తను వెతికి కోర్టులు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగంగా ముగించారు. దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు. పోలీసుల నివేదికను చూపి హైకోర్టు షాక్ అయింది. Read: నేటి నుంచి శబరిమల ఆలయంలోకి భక్తుల…
కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు. చైనీయుల ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా మహమ్మారి పుట్టుకొచ్చింది. ఏది కనిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్దహస్తులు. ఇదే ఇప్పుడు ప్రపంచానికి చేటుగా మారింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలయింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా నుంచి ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకున్నది. Read: జైల్లో గ్యాంగ్ వార్: 68 మంది మృతి… కానీ,…