భార్య భర్తల బంధం చాలా విలువైంది.. నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన బంధం.. భార్య పై భర్తకు, భర్త పై భార్యకు ప్రేమను కలిగివుంటారు.. కొన్నిసార్లు విధి చావుతో ఇద్దరినీ విడగొడుతుంది.. కొన్నిసార్లు వారిని మర్చిపోలేక గుడి కట్టించి తమ భాగస్వామి ఇంకా బ్రతికే ఉందంటూ..వారిని దైవంగా పూజిస్తారు.. అలాంటి ఘటనే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.. ఫతేపూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్య జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించాడు.…