What’s Today: • తిరుమల: నేడు 7వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు ఉ.8 గంటలకు సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు • నేడు శ్రీశైలంలో 8వ రోజు దసరా మహోత్సవాలు.. సాయంత్రం మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. నందివాహనంపై పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర…
* ఏఐసీసీ అధ్యక్ష పదవికి నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. రేసులో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్, ఖర్గే, వేణుగోపాల్, * నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, ద్రవ్యోల్బణం అదుపునకు వడ్డీరేట్లు పెంచే అవకాశం * నేడు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము * నేడు కర్ణాటకలో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర * నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఉదయం 11:30కు…
* గుజరాత్: నేటి నుంచి జాతీయ క్రీడలు… ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ * నేడు ఢిల్లీకి దిగ్విజయ్ సింగ్.. ఇవాళ సోనియా గాంధీతో అశోక్ గెహ్లాట్ భేటీ.. రేపు నామినేషన్ వేసే అవకాశం, ఇప్పటికే బరిలో శశిథరూర్, పోటీకి సుముఖంగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు * ఐదో రోజు బతుకమ్మ వేడుకలు.. నేడు అట్ల బతుకమ్మ ఉత్సవాలు.. అట్లను గౌరమ్మకు నివేదించనున్న భక్తులు * తిరుమలలో మూడోరోజు ఘనంగా శ్రీవారి…
* నేటి నుంచి భారత్ – దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. ఇవాళ తొలి టీ-20 మ్యాచ్, రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలో మ్యాచ్ * నేడు 21వ రోజు కొనసాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర * నేడు సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటన.. కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రాంకో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి * హైదరాబాద్: నేడు మరోసారి ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్రెడ్డి.. * విశాఖ:…
• తిరుమల: నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు • నేడు, రేపు తిరుమలలో సీఎం జగన్ పర్యటన.. రాత్రి 7:45 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. నేడు అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్న సీఎం జగన్.. రేపు ఉదయం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్.. స్వామి వారి దర్శనం తర్వాత పరకామణి భవనం ప్రారంభోత్సవం.. ఎంపీ వేమిరెడ్డి నిర్మించిన రెస్ట్ హౌస్ను ప్రారంభించనున్న జగన్ •…
• తిరుమల: నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్న సేనాధిపతి విశ్వక్సేనుడు.. రేపు శ్రీవారి ఆలయంలో గరుడ పఠం ప్రతిష్ట.. కంకణధారణ కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవ కంకణధారణ చేయనున్న ఈవో ధర్మారెడ్డి, అర్చకులు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా దేవీ నవరాత్రులు.. 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం.. నేడు స్వర్ణ కవచాలంకృత శ్రీకనకదుర్గ దేవిగా అమ్మవారి దర్శనం • శ్రీశైలంలో నేటి నుంచి…
* నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు… దేశ, విదేశాల నుంచి మోడీకి శుభాకాంక్షల వెల్లువ * హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్.. * ఉదయం 7 గంటలకు బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ జెండా ఆవిష్కరణ.. * ఉదయం 8.40కి పరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా * ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ ఆఫీసులో కేశవరావు…
* ఉజ్బెకిస్థాన్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. నేడు ఎస్సీవో సమ్మిట్లో పాల్గొననున్న మోడీ.. * నేడు హైదరాబాద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. నేషనల్ పోలీస్ అకాడమీలో బస, రేపు పరేడ్గ్రౌండ్స్లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్న షా, అనంతరం టూరిజం ప్లాజాలో బీజేపీ కోర్ కమిటీ భేటీ.. రేపు మధ్యాహ్నం 2.30కి క్లాసిక్ గార్డెన్స్కు అమిత్ షా * నేటి నుంచి తెలంగాణలో జాతీయ సమైక్యత ఉత్సవాలు.. మూడు రోజుల పాటు జరగనున్న…
* నేడు ఒకే వేదికపై నరేంద్ర మోడీ, పుతిన్, జిన్పింగ్.. ఉజ్బెకిస్థాన్లో ఎస్సీవో అగ్రనేత లభేటీ.. రెండేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు.. హాజరుకానున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ * నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయసభలు.. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న సమావేశాలు * నేడు మూడు రాజధానులపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ.. పెట్టుబడుల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ * నేడు బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో…
* హైదరాబాద్: 111 జీవోపై నేడు హైకోర్టులో విచారణ.. అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జీవో 69 అమలయ్యే వరకు పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం అఫిడవిట్ * కాకినాడ: నేడు తొండంగి, రావి కంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా * కాకినాడ: రైల్వే ట్రాక్ మరమ్మత్తులు కారణంగా మాధవపట్నం రైల్వే గేటు మూసివేత.. కాకినాడ, సామర్లకోట వెళ్లే వాహనాలు అచ్చంపేట జంక్షన్ మీదగా మళ్లింపు…