What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేటి నుంచి భారత్ – దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. ఇవాళ తొలి టీ-20 మ్యాచ్, రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలో మ్యాచ్
* నేడు 21వ రోజు కొనసాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
* నేడు సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటన.. కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రాంకో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి
* హైదరాబాద్: నేడు మరోసారి ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్రెడ్డి..
* విశాఖ: నేడు ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించనున్న రక్షణ శాఖ సలహాదారు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డా. జి సతీష్ రెడ్డి…. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశం
* అల్లూరి సీతారామ రాజు జిల్లా: నేటి నుంచి చింతపల్లి కేంద్రంగా ఫారెస్ట్ డివిజన్ కేంద్రం సేవలు ప్రారంభం.
* ఏలూరు జిల్లా: “అమరావతి టు అరసవల్లి”రైతుల మహాపాదయాత్రలో భాగంగా నేడు ఏలూరు వంగాయి గూడెం సెంటర్ నుంచి ప్రారంభం కానున్న యాత్ర.
* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రోండో రోజు.. ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై.. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మూడో రోజుకి చేరుకున్న దేవినవరాత్రులు.. నేడు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు.. తెల్లవారు జామున 3 గంటల నుండే ప్రారంభమైన దర్శనాలు.
* విశాఖ: శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, వైష్ణవీ దేవి అవతారంలో రాజశ్యామల అమ్మవారి దర్శనం
* నేడు శ్రీశైలంలో మూడోవరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, సాయంత్రం చంద్రఘంట అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, రావణవాహనంపై ఆశీనులై పూజలందుకొనున్న ఆది దంపతులు, క్షేత్ర పురవీధుల్లో కన్నులపండువగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం
* నంద్యాల: మహానందిలో దసరా వేడుకలు, నేడు రుద్ర, చండి యాగాలు.. చంద్ర ఘంట అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న కామేశ్వరి దేవి అమ్మవారు
* వరంగల్: శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాలు, మూడవ రోజు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనం.. అమ్మవారికి ఉదయం సింహ వాహన సేవ, సాయంత్రం గజ వాహన సేవ.
* సంగారెడ్డి జిల్లాలో ముగిసిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, నేడు మెదక్ జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర, నర్సాపూర్ మండలాల్లో కొనసాగనున్న యాత్ర, సాయంత్రం నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బహిరంగ సభ
* భద్రాద్రి: నేడు భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో గజలక్ష్మి అవతారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?