ఛత్తీస్గఢ్లో జరిగిన విచిత్రమైన సంఘటనలో, రిజర్వాయర్లో పడిపోయిన తన ఖరీదైన ఫోన్ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుంచి 21 లక్షల లీటర్ల నీటిని తోడేసినందుకు ఒక ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేశారు.
Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్ డే నాడే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు తీసి అమ్మ అనే పదానికి అర్థాన్నే మార్చిందో కఠినాత్మురాలు. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయి తన ఇద్దరు కన్నకొడుకులను హతమార్చింది. ఈ దారుణానికి ఆ కన్న పేగు ఎలా ఒప్పుకుందో ఆలోచిస్తేనే కంట కన్నీరు ఆగడం లేదు.
Jai SriRam : అయోధ్య రాముడి జలాభిషేకానికి పాకిస్థాన్లోని రావి నదితో పాటు 155 దేశాల నుంచి నీటిని తెప్పించనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 23న 155 దేశాల నదుల నీటితో రాముడి విగ్రహానికి మహా జలాభిషేకం నిర్వహించనున్నారు.
Water Expiry Date : దైనందిన జీవితంలో నీటికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. అందుకే పంచభూతాల్లో నీటికి ప్రాధాన్యం కల్పించారు. ఇప్పటి వరకు నీటి గురించి చాలా వార్తలు వింటూనే ఉన్నాం..
LAGOS : పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు.
Water Overflowing From a Borewell: కరువు సీమలో ఎన్నడు కానరాని దృశ్యం అద్భుత ఆవిషృతమైంది. కొంతకాలంగా ఎండి పోయిన బోరు నుంచి ఎలాంటి మోటరు లేకుండా నీరు ఉబికి వస్తోంది.