Turmeric and Lemon With Hot Water Increase Immunity in Monsoon: ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు ఎటాక్ చేసే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తుంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే.. వీటి నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ రోగనిరోధక శక్తిని సహజ పద్దతిలో కూడా మనం పెంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో పసుపు,…
వారు ఎక్కాల్సిన రైలు రాలేదని కాస్త విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై ఓ రైల్వే పోలీస్.. అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకున్న ప్రయాణికులపై నీళ్లు చల్లి లేపాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. వేసవిలో మామిడి తర్వాత ఎక్కువగా పుచ్చకాయను తింటుంటారు. పుచ్చకాయల్లో ఆమ్లాజనకాలు మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయను తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్య పరంగా అస్సలు మంచిది కాదని.. జీర్ణశయాంతర ప్రేగులపై ప్రభావం చూపుతుందని తెలుపుతున్నారు. పుచ్చకాయలో నీరు, చక్కెర మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి.
సాధారణంగా మనం రోజు వాటర్ ను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సార్లు నిలబడి తాగుతాం. అయితే అలా తాగితే ప్రమాదమా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎనుకటికి ఒక సామెత ఉండేది. పరిగెత్తి పాలు తాగే కంటే, నిలపడి నీళ్లు తాగడం ఉత్తమం అని మన పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు తేలిన విషయం ఏమిటంటే నిలపడి నీళ్లు తాగకూడదట. దాని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల…
ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్లో బుల్ షార్క్ ఒక మత్స్యకారుడి చేతిని కొరికి, అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది.
త్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గుండర్ దేహి బ్లాక్ కు చెందిన ఖుతేరి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఊరిలో ఉండే ట్యాంక్ లోని నీరు తాగి 132 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోనే వారికి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 112 మంది జ్వరంతో బాధపడుతుండగా.. 5 మందికి వాంతులు విరేచనాలు, 15 మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
వేసవి కాలంలో ఆహరం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. ఎందుకంటే మనం ఎలా తీసుకున్న కూడా హైడ్రెడ్ గా లేకుంటే మాత్రం నీరసం తో పడిపోతారు.. అందుకే వేసవిలో ఆహార నియామాలను పాటించాలని నిపుణులు అంటున్నారు.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే కొన్ని గంటల తర్వాత మీకు విపరీతమైన ఆకలి పుడుతుంది. ఇదికాస్త మీరు అతిగా తినడానికి దారితీస్తుంది. దీంతో మీరు ఊబకాయం బారిన పడతారు. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్…
యుద్ధం అంటే ప్రజలు ఎంతో భయపడతారు. యుద్ధం వస్తే ఆయా దేశాల్లోని ప్రజలకు తీవ్ర కష్టాలు ఉంటాయి. సాధారణంగా యుద్ధంలో ఫిరంగులు.. క్షిపణులు.. తూటాలు.. తుపాకులను ఉపయోగిస్తారు.
సరస్సు నీటి వినియోగాన్ని ఫిబ్రవరిలో ఎన్జీటీ పూర్తిగా నిషేధించిందని జల్ సంస్థాన్ ముస్సోరీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్సి రమోలా తెలిపారు. ఆ తర్వాత నగరంలో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. ముస్సోరీ సరస్సు నీటి వినియోగం కోసం జల్ సంస్థాన్ ఒక విధానాన్ని సిద్ధం చేసింది.