టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు అంతరిక్షానికి సంబంధించిన దృశ్యాలను సెట్స్ వేసి తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు ఈ దృశ్యాలను సెట్స్ మీద కాకుండా ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి చిత్రీకరిస్తున�
స్మార్ట్ ఫోన్ లేకుంటే కొద్దిసేపు కూడా కాలం నడవదు. కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఇంట్లో కూరగాయల దగ్గరి నుంచి ఆఫీస్ మీటింగుల వరకు ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే విధంగా స్మార్ట్ ఫోన్ �
అప్పుడప్పుడు మత్స్యాకారుల వలకు ఆరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన అరుదైన చేపలను అధికమొత్తానికి అమ్ముతుంటారు. అయితే, కొన్ని రకాల చేపలు మాత్రం భయపెడుతుంటాయి. అవి అరుదైన చేపలు మాత్రమే కాదు.. డేంజర్ కూడా. విదేశాల నుంచి దేశానికి వివిధ మార్గాల ద్వారా వచ్చిన అక్వేరియం చేప సక్క�
కరోనా మహమ్మారి వివిధ రకాలుగా మ్యూటేషన్ చెంది బలమైన వేరియంట్లుగా మార్పులు చెంది వైరస్ను వేగంగా విస్తరింపజేస్తున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు తీసుకొచ్చినా, వాటికి లొంగకుండా తప్పించుకొంటూ రోగాలను కలిగిస్తున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం ఉండటం ల�
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు వేగంగా వ్యాక్సినేషన్ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు కంట్రోల్ కావడంలేదు. గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సంక్రమించి అక్కడి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అయితే, ఇప్పుడు గబ్బిలాల �
భారత్లో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. విదేశాలకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ కూడా త్వరలోనే భారత్లో అందుబ�
కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మరో కొత్త వైరస్ ఇంగ్లాండ్ను ఇబ్బందులు పెడుతున్నది. నోరో వైరస్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దీనిని వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ కేసులు 154 నమోదైనట్టు బ్రిటన్ సీడీసీ పేర్కొన్నది. ప్రాణాంతకం కాకపోయినప్పటి�
ప్రపంచాన్ని గడగడలాండించిన కోవిడ్ 19 వైరస్ చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. కాగా, చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్నది. కోతుల నుంచి సంక్రమించే మంకీ బీ వైరస్ మానవుల్లో తొలికేసు నమోదయింది. తొలికేసు నమోదైన కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి మరణించినట్టు చైనా ప్రభుత్వం