India to win 2023 World Cup for Virat Kohli says Virender Sehwag: భారత్లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 సమరానికి తేదీలు ఖరారు అయ్యాయి. మంగళవారం ఐసీసీ ఓ ప్రత్యేక కార్యక్రమంలో మెగా టోర్నీ షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై జరగనున్న ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్గా…
BCCI Invites Application For Chief Selector Position: మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా నేపథ్యలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఒక పదవి ఖాళీగా ఉంది. చీఫ్ సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ను బీసీసీఐ తన అధికారిక వెబ్సైట్తో పాటు సోషల్ మీడియా ఖాతాలలోనూ ఉంచింది. అప్లికేషన్లో జాబ్ రోల్తో పాటు కావాల్సిన అర్హతలను బీసీసీఐ అందుబాటులో ఉంచింది. సెలెక్షన్ కమిటీ సభ్యుడు శివ…
Here is Reason Why Virender Sehwag Won’t Apply For India Chief Selector Post: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ నాలుగు నెలల కింద రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. భారత ప్లేయర్స్ పూర్తిస్థాయి ఫిట్నెస్ లేనప్పటికీ ఇంజక్షన్స్ వేసుకుని బరిలోకి దిగుతారని ఓ జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్లో తెలిపారు.…
Virender Sehwag: ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన అందర్ని కలిచి వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 270కి పైగా మంది చనిపోయారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది.
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంపై క్రీడాకారులు స్పందించారు. ఈ దారుణమైన ఘటనను చూస్తుంటే తీవ్ర వేదన కలుగుతోందని ట్వీట్లు చేశారు.
సచిన్ కి ఓవర్ల మధ్యలో మాట్లాడటం అలవాటు.. అది ఆయనకి స్ట్రైస్ రిలీఫ్ ని ఇస్తుంది. సచిన్ టెండూల్కర్ చాలా చెబుతున్నాడు కానీ నేనేమీ మాట్లాడకుండా వింటూ పాటలు పాడుకుంటూ ఉన్నా.. ఇలా ఓ మూడు ఓవర్లు సాగింది. నాలుగో ఓవర్ వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ కి కోపం వచ్చేసింది.. చెప్పింది వినకుండా పాటలు పాడుతున్నానని కోపంతో తన బ్యాటుతో కొట్టాడు అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.
Today (16-01-23) Business Headlines: డీమ్యాట్ ఖాతాల డిటెయిల్స్: డీమ్యాట్ కొత్త ఖాతాల సంఖ్య 2022 డిసెంబర్ నెలలో 34 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 20 లక్షలు, అక్టోబర్ నెలలో 18 లక్షలు, నవంబర్ నెలలో కూడా 18 లక్షల అకౌంట్లు ఓపెనయ్యాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 10 పాయింట్ 8 కోట్లుగా నమోదయ్యాయి. అయితే.. 2021తో పోల్చితే మాత్రం 2022లో డీమ్యాట్ అకౌంట్లు తగ్గాయి.