చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి. చూసేందుకు సాధారణ దృశ్యాల మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రముఖులు వాటిని ట్వీట్ చేయడం వలన వైరల్ అవుతుంటాయి. గుజరాత్లోని భావనగర్ రోడ్డును జింకలు వరసగా దాటుతున్న వీడియోను గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో షేర్ చేసింది. వేలావదర్ జాతీయ జింకల పార్కు నుంచి సుమారు 3 వేలకు పైగా జింకలు ఒకేసారి రోడ్డుమీదకు వచ్చాయి. అలా వచ్చిన జింకలు వరసగా రోడ్డును దాటుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్వీట్ చేసిన…
భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. వింతలూ, విశేషాలు కామన్. అయితే, కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి వింతైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదానది ఉన్నట్టుండి గుడ్లనదిలా మారిపోయింది. వేలాది గుడ్లు నదిలో తేలాడుతూ కనిపించాయి. దీంతో హరియావా గ్రామస్తులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా నదిలో…
వారిద్దరిదీ ఒకే గ్రామం… కాకపోతే వేరువేరు కులాలు. మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. గ్రామం నుంచి ఢిల్లి వెళ్లి పెళ్లిచేసుకున్నారు. ఏడాది కాలంగా ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే, యువతి గర్భం దాల్చడంతో ఇద్దరూ సొంత గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలోకి తిరిగి వచ్చిన వీరికి ఊహించని బహుమానం లభించింది. గ్రామంలోకి అడుగుపెట్టాలంటే పంచాయతీకి రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టాలని, జరిమానా కట్టకుంటే గ్రామంలోకి అడుగు పెట్టనివ్వమని పంచాయతీ పెద్దలు తీర్పు ఇచ్చారు. యువకుడు లడ్డూసింగ్ తండ్రి యువతి…
కరోనా మహమ్మారి జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ ఆఫీసులు వదలని వ్యక్తులు పాపాం ఇంటినుంచే పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. మహమ్మారి దెబ్బకు భయపడి అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిస్తాయిలో ఇంటినుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంతకు ముందులాగా స్వేచ్చ దొరకడంలేదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరికేవి. కానీ, ఇప్పుడు సాధ్యం కావడం…
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్… ఇనుప నరాలు ఉన్న వంద మందిని ఇవ్వండి దేశాన్ని మార్చి చూపిస్తానని అన్నారు వివేకానందుడు. గుండె ధైర్యం, కండ బలం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అనుకున్నది సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కండబలం అంటే మగాళ్లకు ఉంటుందని అనుకుంటాం. కానీ, ఈ కాలంలో మగాళ్లకు ఆడవాళ్లు ఏ మాత్రం తీసిపోవడంలేదు. ప్రతి విషయంలో వారితో పోటీపడుతున్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన అలెసాండ్రా అల్విస్ అనే మహిళ ఓ పెద్ద…
పార్లమెంట్లో దేశంలోని సమస్యల గురించి నేతలు సీరియస్గా చర్చ చేస్తున్నారు. చర్చిస్తున్న సమస్యలపై స్పీకర్ మాట్లడుతున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి సభలోకి ప్రవేశంచింది. దానిని చూసి స్పీకర్ షాక్ కావడమే కాకుండా గట్టిగా నోటిని మూసేకున్నారు. అంతలో సభలో కలకలం రేగింది. నేతులు అటూ ఇటూ పరుగులు తీశారు. వీరిని అంతలా పరుగులు పెట్టించిన అతిధి ఎదో కాదు… చిన్న ఎలుక. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. పార్లమెంట్ భవనంలోకి వచ్చేసింది. …
ఈ భూప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్నిమాత్రం ఆలోచనలను, భయాన్ని కలిగిస్తాయి. ముస్లింలు ఎక్కువగా జరుపుకునే పండుగ బక్రీద్. ఆ పండుగ రోజున గొర్రెను బలి ఇస్తుంటారు. ప్రపంచంలో ఆ రోజుల గొర్రెల కొనుగోలు ఆమ్మాకాలు అధికంగా జరుగుతుంటాయి. అయితే, నైజీరియాలోని లాగోస్ మార్కెట్కు ఓ వ్యక్తి గొర్రెను అమ్మేందుకు తసుకొచ్చారు. సాధారణంగా గొర్రెలకు రెండు కొమ్ములు ఉంటాయి. కానీ, ఈ గొర్రెకు రెండు కాకుండా ఐదు కొమ్ములు ఉన్నాయి.…
సముద్రంలో నివశించే ఆక్టోపస్కు సాధారణంగా 8 టెంటికల్స్ ఉంటాయి. మనిషి కాళ్లు చేతులు ఎలా వినియోగిస్తాడో అదేవిధంగా ఆక్టోపస్ కూడా తన టెంటికల్స్ను వినియోగిస్తుంది. సాధారణంగా ఈ జీవులు సముద్రంలో అడుగున తన 8 టెంటికల్స్ సహాయంతో నుడుస్తుంటాయి. కానీ, ఈ అసాధారణ ఆక్టోపస్ అందుకు విరుద్ధంగా మనిషి నడిచన విధంగానే రెండు టెంటికల్స్ తో వేగంగా నడుస్తూ పరుగులు తీసింది. దీనికి సంబందించిన వీడియోను బ్యూటెన్ గెబీడెన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ…
నాసాకు మార్స్ ఆర్బిటర్లోని హైరైస్ కెమెరా అంగారకుడికి చెందిన చంద్రుని ఫొటోను తీసింది. ఈ ఫొటోను నాసా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఒక్కసారిగా వైరల్గా మారింది. అంగారకుడి చంద్రడు ఫోబోస్ చూడటానికి అచ్చంగా బంగాళదుంపను పోలి ఉన్నది. అంగారకుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారు. అందులో అతిపెద్దది ఈ ఫోబోస్ అని నాసా పేర్కొన్నది. ఈ ఫొటోను హైరైస్ కెమెరా ఫోబోస్ ఉపరితలానికి 6,800 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. ఇక ఇదిలా ఉంటే అంగారకుడికి చెందిన…
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు… ఓ చిరుత స్కూల్ క్యాంటిన్లోకి దూరింది. విషయం తెలుసుకున్న క్యాంటిన్ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు, వైల్డ్ లైఫ్ సంస్థకు సమాచారం అందించారు. హుటాహుటిన అటవిశాఖాధికారలు, వైల్డ్ లైప్ సిబ్బంది దాదాపు నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి చిరుతను బందించి అడవిలో వదిలేశారు. Read: “వాలిమై” యూరప్ ట్రిప్ ? చిరుతకు గాయాలు కావడంతో అది క్యాంటిన్లోకి వచ్చి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. వైల్డ్లైఫ్ ఎస్ఒఎస్ సంస్థ చిరుత రెస్క్యూకి…