తమిళనాడులో ఓ హృదయ విదారక సంఘటన జరిగింది. అక్టోబర్ 2 వ తేదీన బురదలో కూరుకొని ఒ నాలుగేళ్ల ఏనుగు మృతిచెందింది. చనిపోయిన ఏనుగు సుమారు 1500 కేజీలు ఉండటంతో… చనిపోయిన ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఫారెస్ట్ అధికారులు నిర్ణయించారు. కానీ, ఏనుగు చనిపోయిన ప్రాంతానికి సమీపంలోని గ్రామానికి చెందిన పంచాయతీ బావి ఉన్నది. ఏనుగును అక్కడే ఖననం చేస్తే ఆ ప్రాంతంలోని బావి కలుషితం అవుతుందని గ్రామస్థులు చెప్పడంతో ఏనుగును అక్కడి నుంచి తరలించాలని అనుకున్నారు.…
సాధారణంగా ఉడతలు వర్షాకాలంలో ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. ఆహారాన్ని సేకరించి పెట్టుకున్నాక వాటిని చలి కాలంలో వాడుకుంటాయి. చిన్న చిన్న గుంతలు తీసి, లేదా ఎక్కడైనా ఇంట్లోనో ఆహారాన్ని భద్రంగా దాచుకుంటాయి. నార్త్ డకోటాలో నివశించే ఫిషర్ నాలుగురోజులపాటు కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత తన కారు ఇంజన్ భాగాన్ని చెక్ చేసేందుకు బానెట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏకంగా 152 కేజీల వాల్నట్స్ కనిపించారు. దీంతో ఫిషర్…
పాతతరం విమానాలను వియానాయ సంస్థలు వేలం వేసి తుక్కుకింద అమ్మేస్తుంటాయి. ఇలానే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఓ విమానాన్ని ఇటీవలే తుక్కుకింద విక్రయించారు. అలా విక్రయించిన విమానాన్ని ఢిల్లీలోని రహదారి గుండా తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుపోయింది. వంతెన కింద ఇరుక్కుపోవడంతో ఆ దృశ్యాలను కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని సేవల నుంచి ఎయిర్…
ప్రపంచ పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ అంటే అభిమానించని వ్యక్తులు ఉండరు. ముఖ్యంగా ఆయన మూన్ వాక్ స్టైల్, డేంజరస్ సాంగ్స్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, మూన్ వాక్ స్టైల్లో డ్యాన్స్ చేయడం కొంతమేర ఈజీనే. కానీ, డేంజరస్ సాంగ్కు స్టెప్పులు వేయాలంటే మాత్రం చాలా కష్టం. అలాంటి కష్టమైన స్టెప్పులను చాలా ఈజీగా చేసి చూపించాడు ఓ యువకుడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది తమ…
దేశంలో ఎక్కడ ఎలాంటి వినూత్నమైన విషయాలు జరిగినా వాటి గురించి ట్వట్టర్లో ప్రస్తావించే వ్యక్తి ఆనంద్ మహీంద్ర. వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే, మరోవైపు ట్విట్టర్లోయాక్టీవ్ గా కనిపిస్తుంటారు ఆనంద్ మహీంద్రా. తాజాగా, ఆయన పుల్ల ఇడ్లీ గురించి ట్వీట్ చేశారు. బెంగళూరులోని ఓ అల్పాహార సెంటర్ పుల్ల ఇడ్లీని తయారు చేసిందని, ఇప్పటి వరకు పుల్ల ఐస్క్రీమ్ ను చూశామని, ఇప్పుడు పుల్ల ఇడ్లీని చూస్తున్నామని ట్వీట్ చేశారు. వినూత్న ఆవిష్కరణలకు బెంగళూరు రాజధానిగా మారిందని ఆనంద్…
ముంబై శివారు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుతలు దాడులు చేస్తున్నాయి. నిన్న కూడా ఓమహిళపై చిరుత దాడిచేసింది. అయితే, ఆ మహిళ చిరుతపై దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది. చేతి కర్ర సాయంతో చిరుతపై తిరగబడింది. కర్ర దెబ్బలకు తాళలేక ఆ చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. నడుచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చిన మహిళ ఇంటి వసారాలో కూర్చున్నది. అప్పటికే మూలన నక్కి ఉన్న చిరుత ఆ మహిళపై దాడిచేసింది. మహిళ అప్రమత్తంగా ఉండటంతో చిన్న…
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వీడియో సెకండ్ కేటగిరికి చెందినదిగా చెప్పవచ్చు. అడవిలో ఓ మేక సంచరిస్తుండగా, ఓ వ్యక్తి బెర్రీ పండ్లను కోసి ఆ మేకను పిలిచాడు. మేక పరుగుపరుగున అక్కడికి వచ్చి ఆ యువకుడు అందించిన బెర్రీలను తింటోంది. అయితే, అప్పటి వరకు మేక మెడను గట్టిగా పట్టుకొని ఉన్న చిన్న కోతిపిల్ల కూడా…
సింహం అడవికి రారాజు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి సింహాన్ని బెదిరించాలి అంటే సింహం కంటే బలమైన జంతువు అయి ఉండాలి. అయితే, ఓ చిన్న తాబేలు అడవికి రాజైన సింహాన్ని బెదిరించింది. తన తలను పైకి ఎత్తి సింహంపైకి దూసుకెళ్లింది. దీంతో సింహం నాకెందుకులే అన్నట్టుగా పక్కకు జరిగి మళ్లీ నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అయినప్పటికి ఆ తాబేలు ఊరుకోలేదు. సింహం మీదకు మళ్లీ తలను పైకి ఎత్తి అక్కడి నుంచి…
పంజాబ్ కొత్త సీఎంగా చరణ్జిత్ చన్ని ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు. తన టీమ్లో కొత్త మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను పక్కకు తప్పించి ఆయన స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్ని ని ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో కొంతమేర అక్కడ అంతర్గత విభేదాలు తగ్గుముఖం పడతాయని కాంగ్రెస్…
ఉదయాన్నే చాలా మంది చిన్నారులు పేపర్ వేస్తూ కనిపిస్తుంటారు. వివిధ కారణాల వలన బాల్యం నుంచే కష్టపడి పనిచేయాల్సి వస్తుంటుంది. జగిత్యాల పట్టణానికి చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి ఉదయాన్నే పేపర్ వేస్తుండగా ఓ వ్యక్తి చదువుకునే వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్ అని ప్రశ్నించగా, తప్పేముంది, పేపర్ వేస్తూ చదువుకోకూడగా అని ఎదురు ప్రశ్నించారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేస్తూ చదువుకుంటే పెద్దయ్యాక ఏ పని చేయాలన్నా కష్టం అనిపించదు. అని సమాధానం చెప్పాడు. దీనిని…