టాలీవుడ్ బ్యూటి సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో జత కట్టిన ఈ చిన్నది అదే సమయంలో, తమిళ్ లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయం దేవుడెరుగు కానీ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. వ్యాక్తిగతంగా, హెల్త్…
రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. బైక్పై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి అనుసరిస్తూ ఆర్టీసీ బస్సులో ఒంటికాలితో వెళ్తున్నారు. అక్కడక్కడ ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. ఎవరినైనా ట్రోల్ చేయోచ్చు. మనస్సులో అనుకున్న భావాన్ని ఎదుటివారి ముందు పెట్టేస్తారు. అది మంచి అయినా చెడు అయినా.. అయితే ఈ విషయంలో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ గా మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొంటారు. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా కొద్దిగా ఓవర్ గా మాట్లాడి నెటిజన్స్ ట్రోల్స్ కి బలవుతున్నాడు. ఇటీవల అక్షయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ” ప్రజల…
తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లోకేష్ ను తిడుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పార్టీ క్యాడర్ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని ఒక టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం…