సైన్స్ రాకెట్ లాగా దూసుకుపోతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గలేదు.. వింత ఆచారాలు మారడం లేదు.. తాజాగా ఓ ఘటన జరిగింది.. పాలాభికం, రక్తాభిషేకం వినే ఉంటారు.. గొడ్డు కారంతో అభిషేకం ఎక్కడైనా చూశారా.. వామ్మో ఇదేం పిచ్చి అనుకుంటున్నారు కదా.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.కారంతో స్నానం చేస్తూ దేవుడిని పూజించే ఆచారం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం చిల్లీ బాత్ ఒకటి తెరపైకి వచ్చింది. కారంతో నోరు మాత్రమే కాదు.. శరీరం…
రాత్రి పూట మనం ఎప్పుడూ చూసే ప్రదేశాలను చూసిన మనకు అప్పుడప్పుడు భయమేస్తూ ఉంటుంది. చీకటిలో వస్తువుల నీడలు వేరేలాగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే కానీ అసలు విషయం తెలియదు. అయితే అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం కాదు కదా అలా అనుమానంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి దుప్పటి ముసుగేసుకొని వణుకుతు పడుకుంటాం. సరిగ్గా అలాగే జరిగింది ఓ మహిళకు. విషయం మొత్తాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆమెకు…
శ్రీలంక పర్యటనలో ప్రమాదంలో భార్య, కొడుకు మరియు మామలను కోల్పోయిన ఢిల్లీ వ్యక్తికి రూ.50 లక్షలు చెల్లించాలని ప్రీమియర్ ట్రావెల్ ఏజెన్సీలు థామస్ కుక్ మరియు రెడ్ యాపిల్ ట్రావెల్లను ఆదేశించింది. డిసెంబర్ 2019 ప్రమాదంలో మరణించిన కనుపురియా సైగల్ మాజీ జర్నలిస్ట్ మరియు NDTVలో న్యూస్ యాంకర్. ఆమె కుమారుడు శ్రేయా సైగల్ మరియు తండ్రి, ప్రముఖ హిందీ సాహిత్యవేత్త గంగా ప్రసాద్ విమల్, వారు ప్రయాణిస్తున్న వ్యాన్ కొలంబోలో కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆమెతో…
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. 40దాటిన నవయువకుడిలా అమ్మాయిల మనసును కొల్లగొడుతూ.. అబ్బాయిలు కుళ్లుకునే అందంతో మెరిపోతున్నారు.
బాలివుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటాని పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాకా కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అవుతుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో దర్శనమిస్తూ కుర్రకారకు మత్తెక్కిస్తుంది.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలుగులో లోఫర్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో…
టాలివుడ్ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సీక్వెల్ సినిమా మొదటి పార్ట్ కన్నా బాగుంటుందని, సినిమా ఎంతో…
పంట పండించడం ఒకేతైతే దానిని కాపాడుకోవడం రైతులకు పెద్ద సమస్యల మారింది. ఏదైనా కొంచెం గిట్టుబాటు ధర ఎక్కువ ఉన్న పంటను పండిస్తే చాలు దానిని దొంగలు దోచుకెళ్తుతున్నారు. దీని కారణంగా పడిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. మొన్నటి వరకు టమాటా కొండెక్కి కూర్చోవడంతో రైతులు దానిని కాపాడేందుకు గన్ లతో పాహారా కాసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పహిల్వాన్లను పెట్టి గస్తీ కూడా కాయించారు. అయినా చాలా చోట్ల టమాటాల దొంగతనాలు జరిగాయి. ప్రస్తుతం…