టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలుసు.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానిస్తుంది.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ గురించి పక్కన పెడితే.. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక…
Kumari Aunty: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. కుమారి ఆంటీ.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ.. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ చేసే ఒక మహిళ. ఆమెపేరే దాసరి సాయి కుమారి. ప్రపంచంలో బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు, తమిళ్, మలయాల ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ సాయి పల్లవి మాత్రం ప్రతి ఒక్క అభిమాని లిస్టులో క్రష్ గా మిగిలింది. ఇక తాజాగా ఈమె చెల్లి ఎంగేజ్మెంట్ పూజా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఆ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అక్క…
Viral News: సాధారణంగా ప్రతీ ఏడాది మనం వచ్చే ఏడాది మనం ఎలా ఉంటాము..? ప్రపంచం ఏ విధంగా మారుతుంది..? ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది..? అని అంచనా వేస్తుంటాం. మరో వందేళ్లకు భూమి ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ప్రిడిక్షన్స్ చెప్పడం చూస్తుంటాం. అయితే, 1924 నాటి ఓ న్యూస్ పేపర్ అంచనాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
Viral Video : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ప్రస్తుతం చాలా తక్కువ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి వాటిలోనే ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి. ప్రతి ఒక్కరు పెళ్లి చాలా గొప్పగా, నలుగురు చెప్పుకునేలా చేసుకోవాలని భావిస్తారు.
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ…
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలలో భారతదేశానికి చెందిన భుట్ జోలోకియాను కేవలం 30 సెకన్లలో తింటూ reg ఫోస్టర్ మరోసారి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.. ఈ మిరపకాయలు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలైన మణిపూర్ మరియు అస్సాంలో ఎక్కువగా కనిపిస్తాయి. @thetruth.india షేర్ చేసిన వీడియోలో, అతను ఒకదాని తర్వాత ఒకటి మిరపకాయలను మిరపకాయను మింగుతూ కనిపించాడు. ‘30.01 సెకన్లలో 10 భుట్ జోలోకియా మిరపకాయలను అత్యంత వేగంగా తిని రికార్డులను అందుకున్నారు.. డిసెంబర్ 2021లో, గ్రెగ్…
ఈ మధ్య కాలంలో ప్రముఖ కంపెనీలు సైతం కొన్ని ఆర్థిక కారణాల కారణంగా ఉద్యోగుల పై వేటు వేస్తుంది.. తాజాగా ఫ్లిప్ కార్ట్ కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మార్చి, ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా…
స్మార్ట్ వాచ్ లు ఎంతగా ఉపయోగ పడుతున్నాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరోసారి ఓ ప్రముఖ కంపెనీ వాచ్ ఇప్పుడు ట్రేండింగ్ ఉంది.. యాపిల్ స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అనేక రకాల హెల్త్, ఫిట్నెట్ ట్రాకర్లు, ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ కీలక ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఆపిల్ స్మార్ట్వాచ్ యూజర్ల ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన…
లోక్ సభ ఎన్నికలకు యావత్ భారతదేశం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊహాగానాల పర్వం మొదలైంది. వివిధ సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని…