సాధారణంగా ప్రతి తల్లీ కూతుళ్ల మధ్య రహస్యాలు ఏమీ ఉండవు. అన్ని విషయాలను తల్లితో చెప్పే కూతురు ఒక్క శృంగారం గురించి తల్లిని కూడా అడగలేదు. వీటి వలనే పిల్లల్లో లేనిపోని అనుమానాలు తలెత్తి, దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రస్తుతం సెక్స్ ఎడ్యుకేషన్ ని స్కూల్ లో నేర్పించే విధంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తల్లులు కూడా పిల్లలకు ఏం నేర్పించాలి, ఎలాంటి అనుమానాలు రాకుండా వారిని పెంచాలి అని ఆలోచిస్తున్నారు. తాజాగా ఒక టిక్ టాక్…
అంతర్వేదిలో మత్స్యకారులకు అప్పుడప్పుడూ పంట పండుతుంటుంది. సాగరమాత వారికి ఇలా వరాలు ఇస్తూ వుంటుంది. వారి వలలో పడే చేపలు వారికి భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంటాయి. వారి కుటుంబానికి ఆధరువు అవుతాయి. తూర్పుగోదావరి సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్ట గోదావరి నదిలో స్థానిక మత్స్యకారుల వలలో 28 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. ఇంత భారీ చేప దొరకడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.…
యూపీఐ లావాదేవీలు జరిపేవారికి గూగుల్ పే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ పే యాప్ ప్రారంభంలో (అప్పట్లో ‘తేజ్’ యాప్) స్క్రాచ్ కార్డు ఆఫర్ ద్వారా తెగ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా గూగుల్ పే దారినే నమ్ముకుంది. వాట్సాప్ కూడా పేమెంట్స్ కేటగిరిలోకి అడుగుపెట్టడంతో యూజర్లను అట్రాక్ట్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. దీంతో ఆఫర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది. యూజర్లు వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే…
అదేదో సినిమాలో రాజేంద్రప్రసాద్. నీకు చెబితే నాకేంటి? అంటూ వుంటాడు. అచ్చం అలాంటి సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి అచ్చం మనిషిలాగే ప్రవర్తించింది. నీకిస్తే నాకేమిస్తావ్? అన్నట్టుగా ప్రవర్తించింది. దారిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అక్కడే ఓ ఐరన్ గ్రిల్ పై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్ళజోడుని లాగేసుకుంది. కోతి దగ్గర కళ్ళజోడు వున్న సంగతి తర్వాత గ్రహించాడు ఆ బాటసారి. కానీ ఆ కోతి దానిని…
సాధారణంగా ఉద్యోగం చేసే ఉద్యోగులు ఆఫీస్ కి డుమ్మా కొట్టడానికి ఎక్కడలేనన్ని సాకులు చెప్తారు.. బామ్మ గారు చనిపోయారని, హెల్త్ బాలేదని, భార్యకు ఆరోగ్యం బాలేదని, పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లాలని ఇలా చాలా రకాల సాకులను మనం వినే ఉంటాం. కానీ, కొంతమంది చెప్పే సాకులు వింటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి బాస్ లకు ఏర్పడుతుంది. తాజాగా ఒక బాస్ పరిస్థితి అలాగే ఉంది. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ…
ఇటీవల కాలంలో స్కూల్స్ లో ఉపాధ్యాయుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల పట్ల వారు ప్రవర్తించే తీరు తల్లిదండ్రులకు భయాందోళనలకు గురిచేస్తుంది. విద్యార్థి తప్పు చేస్తే మందలించడం అనేది సాధారణం.. కానీ వారిని ఇష్టం వచ్చినట్లు చితకబాదడం అనేది తప్పు.. విద్యార్థులు చదవలేదనో, స్కూల్ కు రాలేదనో…ఇతరత్రా కారణాల వల్ల…వారిపై దాడులకు దిగుతున్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాలని విచిత్రమైన శిక్షలను విధిస్తూ ఉపాధ్యాయులు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక విద్యార్థిని భయపెట్టడానికి హెడ్ మాస్టర్ చేసిన…
దెయ్యాలు ఉన్నాయా.. నిజంగా దెయ్యాలు మనుషులకు కనిపిస్తాయా..? అంటే అది నమ్మేవారిని బట్టి ఉంటుంది అంటారు కొందరు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. కోరిక తీరాకపోతే మనిషి చనిపోయాకా దెయ్యంగా మారతాడని చాలామంది సినిమాలల్లో చూపిస్తారు. తమకిష్టమైన వారి చుట్టూనే తిరుగుతూ తమ కోరికను తీర్చుకొని వెళ్ళిపోతారట.. అయితే తాజాగా ఒక యువతి , తన బాయ్ ఫ్రెండ్ దెయ్యంగా మారి తనకు చుక్కలు చుపిస్తున్నాడని బాధపడుతుంది. అంతేకాకుండా దానికి…
సాధారణంగా మనిషి నిమిషానికి 15-20సార్లు తెలియకుండానే కళ్లు ఆర్పుతాడు. అయితే మనం ఏదైనా అద్భుతాన్ని చూస్తే కళ్లు అప్పగించుకుని అలాగే చూస్తుంటాం. అయినా అలా ఓ రెండో, మూడో నిమిషాలు చేయగలం. కానీ ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో గంటకు పైగా కళ్లు ఆర్పలేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. Read Also: అర్దనగ్నంగా మంగళ సూత్రం యాడ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్ ఫిలిప్పీన్స్ యాక్టర్, కమెడియన్ పాలో బల్లెస్టెరోస్ ఏకంగా 1 గంటా 17 నిమిషాలు…
రోడ్డుపై వెళుతుంటే అనుకోకుండా చిన్నచిన్న జంతువుల మనకు తారసపడుతూనే ఉంటాయి. కానీ.. ఏకంగా ఓ మొసలి జాతీయ రహదారిపై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే విజయనగరం రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ చెరువు సమీపంలోని రోడ్డుపైన మొసలి ప్రత్యక్షమైంది. దీంతో ఆ మొసలిని గమనించిన వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా ఆగిపోయారు. దాదాపు గంటసేపు మొసలి రోడ్డుపైనే ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత మొసలి సమీపంలోని…
పెట్రోల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్ అయ్యారు. లీటర్ పెట్రోల్పై 35 పైసలు పెరిగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కు చేరుకుంది. అంతేకాకుండా డీజిల్ పై 36 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ. 105.08కు చేరకుంది. ఇదిలా ఉంటే విజయవాడలో లీటర్ పెట్రోల్…