Home
Viral News India
Viral News India News
-
UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ మహిళ హల్చల్ సృష్టించింది. జైలులో ఉన్న తన భర్తను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. -
Monalisa: ‘‘ మోనాలిసా పారిపోయింది’’.. భర్త ఫర్మాన్ సంచలన వీడియో..
Monalisa: ప్రయాగ్రాజ్ కుంభమేళా సమయంలో వైరల్ అయిన మోనాలిసా గురించి అందరికి తెలిసిందే. ఇటీవల కేరళలో ఫర్మాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె భర్త ఫర్మాన్.. ‘‘మోనాలిసా పారిపోయింది’’ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం సంచలనంగా మారింది. ఆమె అదృశ్యం కావడానికి ఫర్మానే కారణం అంటూ, ఇది ఉద్దేశపూర్వక కుట్ర అంటూ మోనాలిసా తల్లి ఆరోపించింది. ‘‘నేను అజ్మీర్, పుష్కర్లలో ఉన్నాను. మోనాలిసా పారిపోయింది, ఆమెను… -
Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్
Meerut Viral Video: ఉత్తరప్రదేశ్లోని మేరఠ్ శాస్త్రీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక తండ్రి తన కూతురికి పలికిన ఘనస్వాగతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచి, మూడు మూళ్లతో పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టిన దంపతుల జీవితం విడాకులతో ముగిస్తే ఆ కుటుంబంలో విషాదం ఛాయలు అలముకుంటాయి. కానీ, ఇక్కడ ఒక రిటైర్డ్ జడ్జి తన కూతురు విడాకులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే.. బ్యాండ్ బాజాలతో,… -
Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..
Viral Video: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద జనాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. గుజరాత్ నుంచి ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అక్కడ వాహనాల్లోనే కాదు.. ఏకంగా కుక్కర్లు, బాటిళ్లు, పాత్రలు, వాటర్ ట్యాంకుల్లో తీసుకుళ్తున్న వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరీ ఇలా ఉన్నారేంట్రా! అంటూ కామెంట్స్… -
Sukesh Chandrasekhar: హెలికాప్టర్ కొనిస్తా ఐ లవ్ యూ.. జైలు గోడల మధ్య నుంచి జాక్వెలిన్కు సుకేశ్ ‘ఖరీదైన’ ప్రేమ లేఖ!
Sukesh Chandrasekhar: ఢిల్లీలోని మండోలి జైలు గోడల మధ్య నుంచి బయటికి వచ్చిన ఒక ‘ప్రేమ లేఖ’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్, ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ప్రేమఖైదీ తన లవ్ లెటర్లో ఏం రాశాడో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Maha Shivaratri 2026:… -
Biker Stunts In Front Police Jeep: బీహార్ హైవేపై బైక్ స్టంట్లు.. పోలీస్ వాహనం ముందే విన్యాసాలు
Bike Stunts In Front Police Jeep: బీహార్లో హైవేపై కొందరు యువకులు చేసిన ప్రమాదకర బైక్ స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రద్దీగా ఉన్న రహదారిపై ప్రాణాలను లెక్క చేయకుండా వారు చేసిన విన్యాసాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్టంట్ చేసిన బైకర్లపై కేసు నమోదు చేశారు. -
Srikakulam: ఛీ..ఛీ.. నువ్వు టీచర్వేనా..? విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు..
Srikakulam: నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నతమైన, గౌరప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఓ లేడీ టీచర్ చేసి ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విద్యాబుద్దులు నేర్చాల్సిన ఉపాధ్యాయురాలు బుద్ధి లేని పని చేసింది. చిన్న పిల్లల(విద్యార్థినులు)తో కాళ్లు నొక్కించుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. -
Hyderabad: శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్త కోణం..
శంకర్ పల్లి రైలు పట్టాలపై కారు తీసుకెళ్లిన లేడీ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.. ఆత్మహత్య చేసుకునేందుకు కారుతో సహా పట్టాల మీదకి వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ ఉదయం తాను ఉంటున్న ప్లాట్ నుంచి కార్ తో సహా బయటికి వచ్చింది సోనీ. తన దగ్గరున్న కుక్కను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలి వెళ్ళిపోయింది. -
Operation Sindoor: ‘నా సిందూరాన్ని బార్డర్కు పంపుతున్నా’.. నవ వధువు సంచలన నిర్ణయం.!
Operation Sindoor: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అప్రమత్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న భారత జవాన్లను వారి విధుల్లోకి తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో వెంటనే ఆర్మీ సైనికులు కుటుంబాలను వదిలి తిరిగి సరిహద్దుల వైపు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే భారత సైనికుడి పరిస్థితి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి… -
Viral Video: జిమ్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి (వీడియో)
కొంత కాలంగా హృద్రోగాలతో భారత్లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ప్రదేశ్లో అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..