బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు అలాగే బయోపిక్ సినిమాలతో విద్యాబాలన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె ఎన్నో సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్’ మూవీతో స్టార్ గా మారిపోయింది. ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఇక కహానీ మూవీతో తనెంటో నిరూపించుకుంది విద్యా బాలన్ అప్పటి…
పేరులో డర్టీ నింపుకున్నా ‘ద డర్టీ పిక్చర్’కు జనం జేజేలు పలికారు. ఇక జాతీయ స్థాయిలో అవార్డులూ ఈ చిత్రాన్ని వరించాయి. మన శృంగార తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ ‘డర్టీ పిక్చర్’ తెరకెక్కడం విశేషం! ఈ చిత్రంలోని కథావస్తువు కన్నా మిన్నగా, టైటిల్ కంటే రెట్టింపుగా ఈ మూవీ పబ్లిసిటీలో ‘డర్టీ ట్రిక్స్’ ప్లే చేశారు నిర్మాత ఏక్తా కపూర్. ఆమె పబ్లిసిటీ స్టంట్ ‘ద డర్టీ పిక్చర్’కు ఎక్కడలేని క్రేజ్ ను…
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం చేరడానికి ఆహ్వానించబడిన 395 మంది ఆర్టిస్ట్స్ అండ్ ఎగ్జిక్యుటివ్స్ జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ అకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2021’ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. తాజాగా అకాడమీ తమ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఇంకా ఆస్కార్ విజేతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఈ లిస్ట్ లో…
‘షేర్నీ’… మనిషి రక్తం మరిగిన పులి వేటలో… విద్యా బాలన్! వైవిద్యానికి మారుపేరు విద్యా బాలన్. ఆమె మరోసారి వెరైటీ క్యారెక్టర్ తో మన ముందుకొచ్చేసింది. విద్యా నటించిన ‘షేర్నీ’ మూవీ ట్రైలర్ ఇప్పుడు చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన లాస్ట్ మూవీలో గణిత మేధావి శకుంతల దేవిగా మెప్పించిన విద్యా ఈసారి కంప్లీట్ కాంట్రాస్ట్ తో ఫారెస్ట్ అఫీసర్ గా మారిపోయింది. మనిషి రక్తాన్ని మరిగిన ఓ పులిని ఛేజ్ చేసే అటవీ శాఖ…