ప్రముఖ టెలికాం కంపెనీ ‘వొడాఫోన్ ఐడియా’ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఆ సేవల్ని అందించడానికి కొత్త ప్లాన్ను విడుదల చేసింది. ఆ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.169. వొడాఫోన్ ఐడియా అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా? వొడాఫోన్ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన…