ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు. మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత భారం కానున్నట్లు సమాచారం. గతేడాది జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 25 శాతం వరకు పెంచి కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపాయి.…
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్లను అందించేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అనేక ప్రత్యేక ప్రణాళికలను బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ప్రతి టెలికాం కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.. దీంతో.. కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మళ్లుతున్నారు. దీంతో.. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ కొత్త ప్లాన్లను అందిస్తోంది.
Amazon Prime Free: చాలామంది వినియోగదారులు రీఛార్జ్ ప్లాన్ తో పాటు OTT యాప్ ల సభ్యత్వాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే., OTT యాప్ ల సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్లు చాలా తక్కువ. ఇకపోతే జియో, ఎయిర్టెల్, విఐ లు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించే ప్లాన్ లను తీసుకొచ్చాయి. రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మీరు అమెజాన్ ప్రైమ్ ను ఉచితంగా చూడగలరు. మరి ఈ 3 కంపెనీలు ఏ ప్లాన్స్ ను అందిస్తున్నాయో…
VI Recharge : జియో, ఎయిర్టెల్ తర్వాత.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్ను ఖరీదైనదిగా మార్చింది. కొత్త ప్లాన్ ధర నేటి నుండి అంటే జూలై 4 నుండి అమలులోకి వచ్చింది. జియో, ఎయిర్టెల్ ధరలు పెరిగిన ఒక రోజు తర్వాత ఈ మార్పు చేయబడింది. 2021 తర్వాత టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలో ఇంత పెద్ద మార్పు చేసిన తర్వాత ఇది మొదటిసారి. ఈ ధరల పెంపు 5జీ సర్వీసును ప్రారంభించేందుకు…
Jio, Airtel, VI Super Plans: ఐపీఎల్ 2023 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో గుజరాత్-చెన్నై జట్లు తలపడనున్నాయి. మిగతా క్రికెట్ మ్యాచ్లతో పోలిస్తే ఐపీఎల్కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.
దీపావళి ముగిసింది.. ఇక, తన వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అయ్యాయి టెలికం సంస్థలు.. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేక దీపావళి ఆఫర్లను ప్రారంభించాయి. అయితే, ఆ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉండేవే.. అన్లిమిటెడ్ కాల్స్, అదనపు డేటా మరియు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు కలిగిఉన్న ఆ ప్లాన్లను త్వరలోనే నిలిపివేసేందుకు సిద్ధం అయ్యాయి ఆ టెలికం సంస్థలు.. దీపావళి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు…
Airtel 5G: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్టెల్ వెల్లడించింది.
దేశీయ టెలీకాం కంపెనీలు నెలవారీ టారిఫ్ రేట్లను భారీగా పెంచాయి. 25 శాతం మేర టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. గతంతో రూ.149 టారిఫ్ ఉన్న ఎయిర్టెల్ ప్యాకేజీ ఇప్పుడు రూ. 179కి చేరింది. అలానే, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ రెట్లను పెంచాయి. టారీఫ్ ధరలను పెంచినప్పటికీ అదనంగా ఎలాంటి ప్రయోజనాలను అందించలేదు. అయితే, బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న టారిఫ్లను యధాతధంగా అందిస్తోంది. ఎయిర్టెల్,…