తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదగజరాజ’.సుందర్ సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికి, 12 ఏండ్ల తర్వాత రీసెంట్గా తమిళంలో విడుదలైంది. ఊహించని విదంగా తమిళంలో హౌజ్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడ
ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో, మహా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం శబరి. ఈ సినిమాను మహేంద్ర నాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇదివరకే ట్రైలర్ ను ఆవిష్కరించారు చిత్ర బృందం. ఈ కార్య�
Mansion 24: వన్ సెకన్.. ఏంటి.. మీలో కూడా ఓంకార్ అన్నయ్య పునాడా.. ? ఏంటి అనుకుంటున్నారా.. అదేం లేదండీ.. వార్త ఓంకార్ అన్నయ్యకు సంబంధించింది కాబట్టి సింబాలిక్ గా ఉంటుంది అని .. అలా అన్నాం. ఓంకార్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలి అంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో అవమానాలు భరించాలి.కెరీర్ మొదటిలో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నవారే స్టార్స్ గా ఇండస్ట్రీ లో ఒక స్థాయిలో వున్నారు.వారిలో హీరోలతో పాటు హీరోయిన్ లు కూడా వున్నారు. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్ వారు స్టార్స్ గా ఎదగడానికి వారు ఎదురుకున్�
మే 12న విడుదల కావాల్సిన ప్రశాంత్ వర్మ 'హను-మాన్' విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని అతి త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ కీ-రోల్ ప్లే చేస్తున్న 'శబరి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంగళవారం 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో మేకర్స్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
యువహీరోల్లో విజయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇతగాడికి లెక్కకు మించి ఛాన్స్ లు లభించాయనే చెప్పాలి. అయినా ఎందుకో ఏమో ఘన విజయం ఇంకా ఊరిస్తూనే ఉంది.
Varalakshmi Sarathkumar: టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. ఈ సినిమా టీజర్ చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిత్ర బృందాన్ని అభినందించారు.