ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో దానిని వాయిదా వేశారు. భారత్ లో ఇంకా క్రోనా కేసులు తగ్గకపోవడంతో ఇప్పుడు ఆ సీజన్ సెకండ్ హాఫ్ ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక యూఏఈ లో నిర్వహిస్తున్న అక్కడి ఐపీఎల్ మ్యాచ్ లకు అక్కడి ప్రభుత్వం అభిమానులను…