Life Imprisonment: ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్ జిల్లాలో దళిత బాలికపై అత్యాచారం చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోను వైరల్ చేసిన నేరస్థుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రత్యేక న్యాయమూర్తి సంజయ్ మిశ్రా సోమవారం 34 ఏళ్ల జలంధర్ రాయ్ను దోషిగా నిర్ధారించడంతో పాటు రూ.15,000 జరిమానా కూడా విధించారు. ఇకపతే ఈ సంఘటన జనవరి 11, 2020 న జరిగింది. అప్పుడు నిందితుడు జలంధర్ రాయ్ బాధిత బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని అసిస్టెంట్…
భారతీయులకు ఓటు హక్కు చాలా విలువైనది.. గన్ కన్నా గొప్పది పెన్ను.. అలాగే దేశ అభివృద్ధి కోసం ఓటు అంత గొప్పది.. మనకు నచ్చిన నాయకుడిని ఓటు హక్కుతో ఎంపిక చేసుకోవచ్చు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.. దేశం నలుమూలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. తాజాగా ఓ పెళ్లి కూతురు ఓటు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది.…
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. దింతో లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వారి నియోజవర్గాలలో పెద్దపెద్ద మీటింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. Also Read: Elections 2024:…
ఓ కుర్రాడు తన స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు.. కానీ తిరిగి ఇవ్వలేక పోయాడు.. దాంతో తన స్నేహితులు విచక్షణారహితంగా ప్రవర్తించారు.. ఫ్రెండ్ అని కూడా చూడకుండా బట్టలను ఊడదీసి దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. అతన్ని అలా ఫోటోలు, వీడియోలు తీస్తూ రాక్షస ఆనందం పొందారు… ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో వెలుగు చూసింది.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి…
ఈమధ్య ఉద్యోగాలు చేసేవారికన్నా ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. ఇక మరోవైపు రైతులు ఆదాయం లేదని ఆవేదన చెందుతున్నారు.. రైతులు వ్యవసాయం చేసి నానాటికి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ జర్నలిస్టు తన జాబ్ వదిలేసి మరి..వ్యవసాయం చేస్తున్నాడు. అయితే.. ఇతను మాత్రం ఆధునిక పద్దతిలో పంటలు పండిస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నాడు.. వావ్ సూపర్ కాస్త.. అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన రాంవీర్ సింగ్..…
మన దేశంలో మనుషులకు దైవ భక్తితో ఎక్కువ.. అందుకే వీధికి నాలుగు ఐదు ఆలయాలు ఉంటాయి.. అయితే దేవుళ్ళకు ఆలయాలు ఉండటం చూసే ఉంటారు.. కానీ ఓ కుక్కకు ఆలయం కట్టించి పూజలు చెయ్యడం ఎప్పుడైనా విన్నారా? ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. మనదేశంలో అలాంటి ఆలయం ఒకటి ఉంది.. ఎక్కడో కాదు.. ఉత్తర ప్రదేశ్ లోనే ఉంది.. ఈ మధ్య కట్టింది కాదు.. వందేళ్లుగా అక్కడ ఉంది. ఆ కుక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు…
పెళ్లి వేడుకల్లో గొడవలు జరగడం కామన్.. కొన్నిసార్లు చిన్నగా మొదలైన గొడవలు సైతం రక్తపాతాన్ని సృష్టించిన ఘటనలు కొన్ని ఉంటాయి.. తాజాగా యూపీలో ఓ పెళ్లి వేడుకలో రసగుల్లా కోసం దారుణమైన గొడవ జరిగింది..విందులో ఈ స్వీట్ వడ్డించలేదని అతిథులు నానాహంగామా చేశారు. చినిగి చినిగి చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితికి వచ్చారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి… ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఆదివారం…
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది.. ఘజియాబాద్లో రెండు అంతస్తుల భవనం కూలిపోయి చిన్నారులు మృతి చెందారు.. ఈ జిల్లాలోని లోని ప్రాంతంలో శనివారం జరిగిన పేలుడు కారణంగా రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.. రూప్నగర్ కాలనీ సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్రమ పటాకుల యూనిట్ను నడుపుతున్న షరీక్కు ఇంటి యజమాని షకీల్ అద్దెకు ఇచ్చాడని డీసీపీ (రూరల్)…
ఈరోజుల్లో ఉన్న జుట్టును కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు జనాలు.. ఈ కాలుష్యల వల్ల జుట్టు మొత్తం ఊడుతుంది.. ఇక కొత్త జుట్టు పెరగడం అనేది అసలు సాధ్యం కావడం లేదని చాలా మంది వాపోతున్నారు.. కానీ ఓ యువకుడు మాత్రం పొడవాటి జుట్టును పెంచి గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు.. ఆ కుర్రాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్కు చెందిన 15 ఏళ్ల సిదక్దీప్ సింగ్ చాహల్ తన జీవితంలో ఇప్పటివరకు తన జుట్టును…
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని అమన్ ఆదివారం దారుణం జరిగింది.. తన మేకలు అతని ఇంట్లోకి వచ్చి, అతని వస్తువులలో కొన్నింటిని పాడు చేశాయని కోపంతో రగిలిపోయిన వ్యక్తి, మేకల యజమానితో గొడవకు దిగాడు.. మాట మాట పెరగడంతో మేక యజమాని జననాంగాన్ని కొరికాడు.స్థానికులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనలో మేక యజమానికి నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడిని నగరంలోని వైద్య కళాశాలలో చేర్చారు, అక్కడ…