ప్రపంచంలో ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేసేది డబ్బు.. ఇక ఏ కష్టంలేకుండా ఫ్రీగా డబ్బు వస్తుంటే దారుణానికి ఏంటి ఎంతటి నీచానికైనా దిగజారుతారు కొందరు.. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చే వస్తువుల కోసం ఆశపడి సొంత చెల్లిని పెళ్లాడాడు ఒక ప్రబుద్దుడు.. అందరు చూస్తుండగా తోడబుట్టిన చెల్లి మెడలో మూడు ముళ్ళు వేసి ప్రభుత్వ లాంఛనాలను అందుకొని పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 11 న నిర్వహించిన…
మనిషిని చంపడానికి భయం ఒక్కటి చాలు.. ఆ భయం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. కరోనా భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒమిక్రాన్ భయంతో ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. బంగారంలాంటి కుటుంబాన్ని తన చేతులారా చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైద్యశాలలో విధులు నిర్వహించే సుశీల్…
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధులు కామంతో రగిలిపోతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఒక స్వీపర్.. స్కూల్ టాయిలెట్ కి వచ్చిన బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. వారణాసిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో సింకు అనే వ్యక్తి స్వీపర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం స్కూల్లో క్లాసు జరుగుతుండగా ఒక బాలిక టాయిలెట్ కని లోపలి వెళ్ళింది. అక్కడ టాయిలెట్ క్లీన్ చేస్తున్న సింకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె…
కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. అతడికి మరణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అదనపు సెషన్ జడ్జి నితిన్ కుమార్ దోషికి మరణ శిక్షతో పాటు రూ.51,000 జరిమానా కూడా విధించారని ప్రత్యేక జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గతేడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కి చెందిన…
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక భర్త తన భార్యను అతిదారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురానగర్ లోని ఒక ఇంట్లో డాలీ(45) అనే వ్యక్తి భార్య స్మృతి(35)తో కలిసి ఉంటున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవ జరుగుతుంది.. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం బయటికి వెళ్లిన డాలీ ఇంటికి రాలేదు.. భార్య కూడా బయటికి రావడంలేదు.. దీంతో స్థానికులు వారి ఇంటి వద్దకు వెళ్లగా…
అనుమానం ఒక పెనుభూతం.. ఒక్కసారి మెదడులో అనుమానమొచ్చింది అంటే అది చచ్చేవరకు పోదు. ఇక అందులోను భార్యపై అనుమానం వస్తే ఆ భర్తకు మనశ్శాంతీ దొరకదు. ఆ అనుమానంతోనే ఎంతోమంది కిరాతకంగా మారుతున్నారు. తాజాగా భార్యపై ఉన్న అనుమానం ఒక భర్తను హంతకుడిగా మార్చింది. భార్య వేరేవాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించిన భర్త, భార్యను అతి దారుణంగా చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ప్రయాగ్ రాజ్కు చెందిన బాల్ శ్యామ్…