US President Joe Biden condoles loss of lives at Morbi bridge collapse: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో 141 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు మరణించడం అందర్ని కలిచివేస్తోంది. దీపావళి సెలువులు కావడం, వారాంతం కావడంతో మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వచ్చిన చాలా మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు.
గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే కాలుష్య కారకాలను తగ్గించడానికి చర్యలకు నడుం బిగిస్తున్నాయి ఆయా దేశాలు.. ఇప్పటికే కొన్ని దేశాల్లో డీజిల్ వాహనాలపై నిషేధాలు అమలుల్లోకి రాగా.. పెట్రోల్తో నడిచే వాహనాలపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్ధం అవుతున్నాయి కొన్ని దేశాలు.. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన కాలిఫోర్నియా.. పెట్రోల్ కార్లపై నిషేధాన్ని ప్రకటించింది.. 2035 నుండి మార్కెట్లోకి వచ్చే కార్లు జీరో కాలుష్యాన్ని కలిగి ఉండాలని కాలిఫోర్నియా నిర్ణయం తీసుకుంది.. విస్తృతంగా ప్రచారం చేయబడిన ఈ…
US President Joe Biden tests Covid-19 positive: యూఎస్ఏ ప్రెసిడెంట్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు బైడెన్. ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడ్డ బైడెన్ మరోసారి ఇటీవల కరోనాకు గురయ్యారు. ఇప్పటికే ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రికాషనరీ, బూస్టర్ డోసులను కూడా తీసుకున్నారు. అయినా కూడా ఇటీవల మళ్లీ కరోనా…
Joe biden - Xi Jinping phone talks On Taiwan Issue: తైవాన్ వివాదం అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతోంది. తాజాగా గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ దాదాపుగా 2 గంటల 17 నిమిషాల పాటు టెలిఫోన్ లో చర్చించారు. ఇద్దరు నేతల మధ్య తైవాన్ అంశమే ప్రధాన ఎజెండాగా ఉంది.
US President Joe Biden tests positive for COVID-19: రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచాన్ని కరోనా బాధిస్తోంది. అనేక రూపాలను మారుస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, ఓమిక్రాన్ సబ్ వేరియంట్ల రూపంలో ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 65 కోట్లను దాటింది. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రెజిల్, జర్మనీ, ఇండియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే కరోనాతో బాధపడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చినా కూడా కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట…
అమెరికాలో గ్రీన్ కార్డు సంపాదించాలంటే మామూలు విషయం కాదు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా అయేసరికి మన తల ప్రాణం తోకకు వస్తుంది. అంతేకాకుండా.. ఇప్పటికే అమెరికానే నివసిస్తున్న వారు.. అక్కడి పౌరసత్వం కోసం ఎంతగానే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ శుభవార్త చెప్పారు. గ్రీన్ కార్డ్లు, శాశ్వత నివాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయాలని జో బైడన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ…
ఉక్రెయిన్పై సరిగ్గా నెల కిందట యుద్ధాన్ని ప్రారంభించింది రష్యా. ఫిబ్రవరి 24న రష్యా బలగాలు క్రిమియా సరిహద్దులు దాటి ఉక్రెయిన్లోకి వెళ్లాయి. అప్పుడు మొదలైన దాడులు నేటికీ రేయింబవళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా పోయింది. కొన్ని నగరాలు పూర్తిగా నిర్మానుష్యం అయిపోయాయి. 35 లక్షల మంది ఉక్రెయిన్ వీడి పొరుగు దేశాలు వలసపోయారు. అత్యధికంగా పోలాండ్లో 20 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ దాటి వెళ్లడానికి చూడా ఆస్కారం లేని…
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్.. భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లో బిజినెస్ లీడర్ల సమావేశంలో మాట్లాడిన బైడెన్.. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్.. రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని అన్నారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు భారత్లో కనిపించట్లేదని చెప్పారు. క్వాడ్లో సభ్యత్వం…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్…