తెలుగు సినిమా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ప్రతి యేటా 30 శాతం మించి విజయాలను చూడలేకపోతోంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ విజయశాతం 15 నుండి 30 మాత్రమే ఉంటోంది. ఈ యేడాది లాక్ డౌన్ కారణంగా మే, జూన్ మాసాల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఆ శాతం మరింత తగ్గిందనే చెప్పాలి. 2021 సంవత్సరంలో 203 స్ట్రెయిట్ మూవీస్, 64 డబ్బింగ్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అంటే దాదాపు 270 చిత్రాలు వెలుగు చూశాయన్న…
ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న చిన్నది కృతి శెట్టి. “ఉప్పెన”లా వచ్చి టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో మొదటి సినిమాతోనే బేబమ్మగా చెరిగిపోని ముద్ర వేసింది. ఇలా మెరిసి అలా వెళ్ళిపోయే తారల్లా కాకుండా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ రేసులో ముందంజ వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంకా ఒక్క సినిమాలోనే కన్పించిన ఈ బ్యూటీని పాన్ ఇండియా ఆఫర్ పలరించిందనేది తాజా సమాచారం. స్టార్ హీరోయిన్ కావాలని కలలు…
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నానితో “శ్యామ్ సింగ రాయ్”, రామ్ తో “రాపో 19”, సుధీర్ బాబుతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి చిత్రాలతో పాటు ఇతర భారీ ప్రాజెక్టులలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సీరియల్ లో కనిపించబోతోంది అనే విషయంపై ఇండస్ట్రీలో హాట్ చర్చ నడుస్తోంది.…
“ఉప్పెన” బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఒకే ఒక్క చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేస్తోంది కృతి. ఈ బ్యూటీఫుల్ బేబీకి ఎక్కువగా అబ్బాయిలు ఫిదా అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూత్ అంతా కృతిశెట్టిని తమ కలల రాణిగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి…
కృతి శెట్టి… తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ కు ఉప్పెన చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బేబమ్మగా అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఉప్పెన చిత్రంలో ఈ బ్యూటీ అభినయానికి యూత్ అంతా ఫిదా అయ్యారు. ఈ ఫేమ్ తో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యాం సింగరాయ్ అనే చిత్రంలో,…
మెగా మేనల్లుడుగా ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. సినిమాలో వైష్ణవ్, కృతి రొమాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద…
నూతన నటీనటులతో, నూతన దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ సాధించిన ఘన విజయంతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీశెట్టి తమ రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేశారనే వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం లేకపోలేదు. వీరిద్దరూ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. వాటి చిత్రీకరణ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే దర్శకుడు బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ పై అధికారిక ప్రకటన మాత్రం…
మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా “ఉప్పెన”తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేనల్లుడిని ‘ఉప్పెన’తో టాలీవుడ్ కు పరిచయం చేసింది బుచ్చిబాబు సాన.…
మెగా ఫ్యామిలీ నుండి ఓ కొత్త హీరో వస్తున్నాడంటే భారీ అంచనాలు ఏర్పడటం సహజం. అది ‘ఉప్పెన’ విషయంలో భారీ నుండి అతి భారీకి చేరుకుంది. కారణం దానిని నిర్మిస్తోంది ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం, దర్శకత్వం వహించిన సానా బుచ్చిబాబు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడం! అలానే బాల నటుడిగా చేసింది రెండు మూడు సినిమాలే అయినా క్యూట్ గా ఉండే వైష్ణవ్ ఫస్ట్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం,…