PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు…
Online Dating Scam: ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ప్రజలకు అవగాహన లేకపోవడం, అత్యాశకు పోవడం మోసాలకు కారణమవుతున్నాయి. ఇలా బ్యాంకుల్లోని డబ్బును మోసగాళ్లకు సమర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ వ్యాపారం, పేమెంట్లు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి. ఇదే అదనుగా కొందరు ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఉచితాలు, బహుమతులు, తక్కువ ధర అని సామాన్యులు ఆశపడితే కూడబెట్టిన ధనం మొత్తం పోతోంది.
UPI in Sri Lanka: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం శ్రీలంకలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. గురువారం శ్రీలంకలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు.
UPI Payment : ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులు కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం ఫీచర్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే హెచ్ ఎండీ గ్లోబల్ తన కొత్త సరసమైన ఫీచర్ ఫోన్ నోకియా 105 క్లాసిక్ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.
UPI: పండగ సీజన్ ప్రారంభమైంది. వినాయచవతి, దసరా, దీపావళి ఇలా వరసగా పండగలు వస్తుండటంతో దేశవ్యాప్తంగా బిజినెస్ పుంజుకుంటోంది. ఇప్పటికే అన్ని ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్ఫారంలతో పాటు అనేక షాపింగ్ మాల్స్ ఆఫర్లతో అదరగొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా డిజిటల్ చెల్లింపులపై నిర్వహించిన ఓ సర్వేలో 42 శాతం వినియోగదారులు
UPI wrong Transaction: ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. షాపుకు పోయి ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఇప్పుడు పేటీఎం, ఫోన్ పే వాడేస్తున్నారు. కొన్నిసార్లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే UPI ద్వారా చెల్లింపు చేస్తున్నప్పుడు.. నంబర్ తప్పుగా నమోదు చేయబడుతుంది లేదా తప్పుడు కోడ్ స్కాన్ చేయబడుతుంది.
G20 : జీ20కి ముందు ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. 50 సంవత్సరాల అభివృద్ధి కేవలం ఆరేళ్లలో జరిగింది. జీ20కి ముందు ప్రపంచ బ్యాంకు భారత్పై ప్రశంసలు కురిపించింది.
G20: జీ20 కోసం పెద్ద దేశాల నేతలు, అధికారులు మాత్రమే భారత్కు వస్తున్నారు. నిజానికి ప్రతినిధి బృందం, వారితో పాటు చాలా మంది వ్యక్తులు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తులు బయటకు వెళ్లినప్పుడు వారు ఎక్కడైనా UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయగలుగుతారు.
UPI ATM: భారతదేశపు మొట్టమొదటి UPI ATM ప్రారంభించబడింది. హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ UPI ATMను ప్రారంభించింది. ఈ సదుపాయంతో ప్రస్తుతం ఏటీఎం కార్డు లేకుండా డైరెక్టుగా UPI ద్వారా ATM నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
UPI New Record: నేడు భారతదేశంలోని ప్రతి పౌరుడికి UPI గురించి తెలుసు. అది తెలుసుకోవడమే కాదు అది ప్రతిరోజూ కూడా ఉపయోగిస్తున్నారు కూడా. కూరగాయలు కొనడం దగ్గరనుంచి మొదలుకుని కరెంటు లేదా మొబైల్ బిల్లులు చెల్లించడం వంటి అన్ని పనులను UPI సులభం చేసింది.